Home » YS Jagan
Minister Lokesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలుకొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభలో తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే గైడ్లైన్స్ ఇస్తామని చెప్పారు.
Ayyanna Serious on Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాపై క్లారిటీ ఇచ్చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అలాగే తనపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై స్పీకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. .
AP Assembly MLA Seats: ఏపీ శాసనసభలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయిస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామ ప్రకటన చేశారు. ట్రెజరీ బెంచ్గా ముందు వరుసలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్ల కేటాయింపులు జరిగాయి.
CM Chandrababu: వైసీపీ అధినేత వైఎస్ జగన్పై సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద గంగాధరనెల్లూరులో సీఎం పెన్షన్లను పంపిణీ చేశారు.
వైసీపీ, జగన్ కుట్ర రాజకీయాలతో జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా లేకపోవడం వల్లే 2019 ఎన్నికల్లో నష్టపోయామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీఎల్పీ సమావేశంలో జగన్ కుట్ర సిద్దాంతాలను చంద్రబాబు సవివరంగా చెప్పారు. ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం పలు విషయాల గురించి సూచనలు చేశారు.
అసెంబ్లీలో వైసీపీ తీరును తప్పపట్టిన పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీకి అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఓ రకంగా చెప్పాలంటూ జగన్ గత చరిత్రను అసెంబ్లీ వేదికగా ప్రజలకు మరోసారి తెలియజేశారు. పవన్ కళ్యాణ్ జగన్ను క్లీన్ బౌల్డ్ చేశారా..
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
Ganta Srinivas: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షహోదాకు జగన్ పట్టుబట్టడంపై మండిపడ్డారు మాజీ మంత్రి. 11 సీట్లు ఉన్న జగన్కు ప్రతిపక్ష హోదా అడిగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.
ప్రతిపక్షనేత హోదా దక్కదని తెలిసినా జగన్ తన వైఖరి ఎందుకు మార్చుకోవడంలేదు. ప్రజల తరపున ప్రశ్నించాల్సిన వైసీపీ ఎందుకు వెనుకడుగు వేస్తోంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వైసీపీ నేతలు తమ బాధ్యతలను ఎందుకు నిర్వర్తించడంలేదు. రాదని తెలిసినా ప్రతిపక్షహోదా నినాదంతో ప్రజలను మోసం చేస్తున్నారా.
YS Sharmila: ఏపీ అసెంబీలో వైఎస్సార్సీపీ వ్యవహార శైలిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ వచ్చింది అందుకేనా అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.