Home » YV Subbareddy
గుంటూరు మిర్చి యాడ్కు వెళ్లిన జగన్కు భద్రత ఇవ్వకుండా హాని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. దీనిపై కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి న్యాయపోరాటం చేస్తామన్నారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలన్నారు.
టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్ట్, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణలతా రెడ్డి తమ భూములను ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని, ఈ అంశంలో పోలీసులు వారికి సహకరిస్తున్నారని పేర్కొంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.
కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ వాటాల బదిలీ వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో మొదటి నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్రెడ్డి తనను..
వాటాల కోసం అసలు యజమానిని బెదిరించి, భయపెట్టడమే కాదు... బ్యాంకునూ బురిడీ కొట్టించారు. నిబంధనలను అతిక్రమించి మరీ కాకినాడ సీపోర్టులో 41 శాతం వాటాను కొట్టేశారు. ‘మాఫియా మోడల్’లో బయటపడిన కొత్త కోణమిది! విజిలెన్స్, మారిటైం బోర్డులను ఉసిగొల్పి...
కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్ వాటాల బదిలీ వ్యవహారంలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్రెడ్డిపై నమోదు చేసిన కేసు పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు సీఐడీ పోలీసులను ఆదేశించింది.
Andhrapradesh: నా హయాంలో ఏఆర్ కంపనీ నుంచి ఎప్పుడూ నెయ్యి సరఫరా జరగలేదు. ఎన్నికల సమయంలో టెండర్ ఆమోదించారు. కల్తీ జరిగితే ఎలాంటి పదార్థాలు కలిశాయి అన్నది కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నింద వేసింది కాబట్టి ఇక వెనక్కి వెళ్లొద్దన్న ధోరణిలో మాట్లాడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు వివాదం చెలరేగిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కాస్తా ఘాటుగా స్పందించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనే అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టనుంది. కల్తీ నెయ్యి అంశం గురించి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తదితరులు పిటిషన్ దాఖలు చేశారు.
తిరుమల లడ్డూ (Tirumal Laddu) వివాదంపై సుప్రీంకోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Former Chairman YV Subbareddy), సుబ్రహణ్యస్వామి వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు.