బీఆర్ఎస్‌కు మరో షాక్..

ABN, Publish Date - Jul 08 , 2024 | 12:06 PM

హైదరాబాద్: బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మంగళవారం కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ క్రమంలో వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

హైదరాబాద్: బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మంగళవారం కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ క్రమంలో వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాగునీరు అందించే నెట్టింపాడు, ఆర్డీఎస్ ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలని రేవంత్ రెడ్డిని చల్లా కోరారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌ ‌బై చెప్పేశారు. అలాగే ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా ఒకేసారి ‘కారు’ దిగేశారు. దీంతో పార్టీ నుంచి వెళ్లిపోయేవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది. అటు కాంగ్రెస్‌లో చేరికలు పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో ఎమ్మెల్సీ బీఆర్ఎస్‌ను వీడటానికి సిద్ధమయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అసలైన ప్రజానాయకుడు వైఎస్సార్: రాహుల్

సాగునీటి ప్రాజెక్టులపై సీఎం ఫోకస్

జగన్ హయాంలో సంక్షోభంలో ఇంధన రంగం..

ముంబైలో భారీ వర్షాల.. రోడ్లు జలమయం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 08 , 2024 | 12:06 PM