వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనం..

ABN, Publish Date - May 11 , 2024 | 08:38 AM

అనంతపురం జిల్లా: వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఉరవకొండలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ, పార్కు ఆంజనేయ స్వామి, వీవీ కాలనీలో ఆయన రోడ్ షో నిర్వహించారు.

అనంతపురం జిల్లా: వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఉరవకొండలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ, పార్కు ఆంజనేయ స్వామి, వీవీ కాలనీలో ఆయన రోడ్ షో నిర్వహించారు. కార్యకర్తలు, మహిళలు పయ్యావులకు బ్రహ్మరథం పట్టారు. కాలువలకు సాగునీరు ఇస్తేనే రైతుల జీవితాల్లో మార్పు వస్తుందని పయ్యావుల కేశవ్ అన్నారు. టీడీపీ హయాంలో 11 చెరువులకు నీళ్లు ఇచ్చామని అన్నారు. పట్టణంలో తీవ్రమైన తాగు నీటి ఎద్దడి ఉన్నా.. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఏ మాత్రం పట్టించుకోలేదని పయ్యావుల కేశవ్ ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై జగన్ ప్లాన్ ఇదే..

తెలంగాణ పర్యటనకు ప్రియాంక గాంధీ

తిరుపతికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

ఆస్తుల రక్షణ కోసం కూటమికే ఓటేయండి

జగన్‌కు ఓటేస్తే ఉరితాడే!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 11 , 2024 | 08:38 AM