రేవంత్ రెడ్డి వారసుడు ఎవరు?

ABN, Publish Date - Jun 28 , 2024 | 07:42 AM

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పదవీ కాలం జూన్ 27తో ముగిసింది. ఇక రేవంత్ రెడ్డి వారసుడి కోసం కసరత్తు మొదలైంది. కొద్ది రోజుల్లోనే టీ.కాంగ్రెస్‌కు కొత్త బాస్ రాబోతున్నట్లు హస్తం నేతలు చెబుతున్నారు.

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పదవీ కాలం జూన్ 27తో ముగిసింది. ఇక రేవంత్ రెడ్డి వారసుడి కోసం కసరత్తు మొదలైంది. కొద్ది రోజుల్లోనే టీ.కాంగ్రెస్‌కు కొత్త బాస్ రాబోతున్నట్లు హస్తం నేతలు చెబుతున్నారు. 2021 జూన్ 27న రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా ఏఐసీసీ నియమించింది. ఆయన మూడేళ్ల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో ఇప్పటికే కొత్త అధ్యక్షుడి నియామకం ప్రక్రియ చేపట్టాలని, ఇక తాను పాలనపై ఫోకస్ పెడతానని అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతి దిశ, దశ మారుతుంది: బాబు

తాత పరువు తీసిన మనవడు..

పిల్లల గుండెలో ఆ ఇద్దరు.. గదిలో బందీగా ఒకరు ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 28 , 2024 | 07:42 AM