ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక భేటీ... పలు అంశాలపై చర్చ

ABN, Publish Date - Apr 04 , 2025 | 11:43 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం నాడు మంత్రివర్గం సమావేశమైంది. ఈ మీటింగ్‌కు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

1/6

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం నాడు మంత్రివర్గం సమావేశమైంది.

2/6

ఈ మీటింగ్‌కు మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

3/6

ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

4/6

విజన్ 2047 పైన కేబినెట్‌ సమావేశంలో చర్చించారు.

5/6

ఉన్నతాధికారులు 3 రోజులు 2 రాత్రులు పల్లెనిద్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

6/6

ఈ కార్యక్రమానికి పల్లెనిద్ర, పల్లె వెలుగు, స్వర్ణ గ్రామం పేర్లు పరిశీలించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పథకాలకు 4 వంతు కూడా లేవని కేబినెట్ స్పష్టం చేసింది.

Updated Date - Apr 04 , 2025 | 11:47 AM