Home » Andhra Photo Gallery
డబులింజన్ సర్కార్తో అటు దేశం, ఇటు రాష్ట్రం రెండూ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి’ అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. గురువారం విజయవాడలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి రాష్ట్రంలోని మేధావులు, వర్తకులు, ఆర్థిక నిపుణుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు.
Minister Mandipalli: ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయించిందని అన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 7న (మంగళవారం) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
అదానీ సంస్థలను జమ్మలమడుగుకు స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కానీ, అదానీ పేరు చెప్పుకుని వచ్చే దొంగ వైసీపీ కంపెనీలను అనుమతించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో వాసంశెట్టి వెనకబడి ఉండడం వల్లే సీఎం చంద్రబాబు అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సినీనటుడు అల్లు అర్జున్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.
కృష్ణా బేసిన్లో పాత ప్రాజెక్టుల కింద నీటి వినియోగానికి రక్షణ ఉందని, ఆ అంశాన్ని సమీక్షించడం సరికాదని బ్రిజేశ్ ట్రైబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ పేర్కొంది.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పంచకర్ల రమేష్(Panchakarla Ramesh)కి బాధ్యతలు అప్పగించారు. జిల్లా రాజకీయాల్లో తన మార్క్ ని చూపిస్తున్న పంచకర్లకు ఇవాళ పార్టీ నేతలు పరవాడలో ఘనస్వాగతం పలికారు.
సీఎం జగన్ చేతిల్లో మోసపోయిన పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) స్పష్టం చేశారు.
మంగళవారం ఏపీ హైకోర్టులో చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్, ఎఫ్ఐఆర్( FIR) క్వాష్ పిటిషన్పై విచారణ జరగనుంది. మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉంది.