సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే వనరులుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. బ్రిటీష్ కాలం నాటి పురాతన భవనాల్లోనే మగ్గుతున్నాయి. వర్షం కురిస్తే రికార్డుల గదుల్లోకి వర్షపు నీరు చేరుకునే దుస్థితి ఏర్పడుతోంది.
రెక్కాడితేకాని డొక్కాడని వారికి కూలి పనులే ఆధారం. ఉన్న ఊరిలోనే ఏదొక పని చేసుకుని బతుకు వెళ్లదీస్తారు. ఎప్పటిలాగే ఉదయాన్నే ఉపాధి పనులకు వెళ్లిన వారి బతుకులే తెల్లారి పోయాయి.
మండలంలోని కొత్త పట్టిసీమ వద్ద బుధవారం మద్యం లోడుతో వెళుతున్న మినీ వ్యాన్ బోల్తాపడింది.
డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయంలో ఉద్యోగుల ఆకలి కేకలు అధికారులకు వినబడడం లేదు. అధ్యాపకులు, సీనియర్ ఉద్యోగులు సైతం వాయిదాల పద్ధతిలో జీతాలు అందుకుంటున్నారు.
నేర పరిశోధనలో పశ్చిమ గోదా వరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నేతృత్వంలో జిల్లా పోలీసులు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు.
ఏడాదిగా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న ఉల్లి దిగి వచ్చింది. నిన్నటి వరకూ రూ.30 వరకూ విక్రయించగా ఒక్కసారిగా ధర లు దిగి వచ్చి రిటైల్ మార్కెట్లో కిలో రూ.10కే విక్రయిస్తున్నారు.
ప్రసిద్ధ క్షేత్రం ద్వారకాతిరుమలలో వేంకటేశ్వర స్వామి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 7నుంచి 14 వరకు నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎన్వీ.సత్యనారాయణమూర్తి తెలిపారు.
మునిసిపాల్టీల్లో నిరుపయోగంగా వున్న పార్కుల సుందరీకరణ బాధ్యతలను మహిళా గ్రూపులకు అప్పగించనున్నారు.
విద్య, వైద్యం, తాగునీరు వంటి మౌలిక వసతులతోపాటు సామాజిక భద్రతకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.
తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో సుబ్బారావు పదెకరాల పొలం కౌలుకు చేస్తున్నాడు. మిషన్లతో వరి కోతలకు సిద్ధమయ్యాడు. ధాన్యం కోసే ముందు గ్రామంలో ఓ దళారిని సంప్రదించాడు. తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో సుబ్బారావు పదెకరాల పొలం కౌలుకు చేస్తున్నాడు. మిషన్లతో వరి కోతలకు సిద్ధమయ్యాడు. ధాన్యం కోసే ముందు గ్రామంలో ఓ దళారిని సంప్రదించాడు.