Home » Ambati Rambabu
ఖరీఫ్ సీజన్కు సాగునీటీ ఏపీ సర్కార్ విడుదల చేసింది. బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కాలువలకు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు, మంత్రులు జోగి రమేష్, తానేటి వనిత, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్ ఢిల్లీ రావు నీటిని విడుదల చేశారు.
తనకు సత్తెనపల్లి సీటు కేటాయించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా కార్యకర్తలు, ప్రజలతోనే ఉంటానన్నారు. అభివృద్ధి ప్రాధాన్యమిస్తానన్నారు. సత్తెనపల్లిలో ఎలాంటి గ్రూపులూ లేవని కన్నా తేల్చి చెప్పారు. కోడెల కుటుంబంతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. జిల్లాలో వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ వైరం లేదని.. అందరం కలిసి ముందుకు సాగుతామని కన్నా తెలిపారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించని వైసీపీ నాయకులు, మంత్రులు.. పవన్ కళ్యాణ్పై విరుచుకు పడుతున్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ (CM Jagan) ను క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో రాయుడు భేటీ అయ్యారు. జగన్ను అంబటి రాయుడు కలవడంపై పలు రకాల చర్చలు సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే నేతల జంపింగ్లు షురూ అయ్యాయి. ఏ పార్టీ అయితే తమను ఆదరిస్తుంది.. ఎక్కడైతే తమకు టికెట్ వస్తుందో అని లెక్కలేసి మరీ ...
నీటి పారుదల శాఖ మంత్రి నోటి పారుదల శాఖ మంత్రిగా మారారని టీడీపీ నేత కోడెల శివరాం (Kodela Shivaram) విమర్శించారు.
ఏపీ మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయంటూ వస్తున్న వార్తలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన కొనసాగుతూనే ఉంది.
పోలవరం ప్రాజెక్ట్ను(Polavaram Project) ఆదివారం జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు..