Home » Andhra Pradesh Politics
Dokka Manikya Vara Prasad: మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనుండగా.. వైసీపీకి(YSRCP) బిగ్ షాక్ తగిలింది. గుంటూరు(Guntur) జిల్లాకు చెందిన కీలక నేతల వైసీపీకి రాజీనామా చేశారు. ఇంతకీ ఆ కీలక నేత ఎవరు? ఎందుకు రాజీనామా చేశారో తెలుసుకుందాం. ఎన్నికల వేళ వైసీపీకి ఊహించని ఝలక్ ఇచ్చారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్(Dokka Manikya Vara Prasad). వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు..
‘వచ్చే ఎన్నికల్లో దుట్టా రామచంద్రరావు కూతురు సీతామహాలక్ష్మి వైసీపీ తరఫున పోటీలో ఉంటారు. ఆమెకు మేము సపోర్టు చేస్తాం. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా, గతంలో ఏ రకంగా అయితే విజయవాడ పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయినా మా అమ్మ పేరుతో చారిటబుల్ ట్రస్టు పెట్టి గన్నవరంలో ఏ విధంగానైతే సేవలు చేశామో అవన్నీ కొనసాగుతాయి.’
జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని మూడు వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ఆక్షేపించారు.
తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ పేరును పోలిన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు.
జగన్ సర్కారు వచ్చాక దళిత బిడ్డలకు ఉచిత కార్పొరేట్ విద్యను దూరం చేశారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కట్ చేశారు. రకరకాల నిబంధనలతో విదేశీ విద్యను దూరం చేసి పేద పిల్లలను విమానం ఎక్కకుండా చేశారు. ఎస్సీలకు సంబంధించి 10 రకాల విద్యా పథకాలను నిర్వీర్యం చేశారు.
‘అవినాశ్ రెడ్డి చిన్న పిల్లోడు. నోట్లో వేలు పెట్టినా కొరకలేడు’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్టిఫికెట్ ఇచ్చేశారు. 39 ఏళ్ల వయసు..
పులివెందుల అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ జగన్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా పరిపాలన చేస్తే ప్రజలు తిరగబడతారని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.
స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి(YS Viveka) సతీమణి సౌభాగ్యమ్మ(YS Sowbhagyamma).. సీఎం జగన్కు(CM YS Jagan) బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో సంచలన విషయాలు పేర్కొన్నారు సౌభాగ్యమ్మ. తండ్రిని కోల్పోయిన సునీత(YS Sunitha) ఎంత మనోవేదనకు గురయ్యారో ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు..
తనకు ఆడ బిడ్డలు లేరని.. వారిని తన అక్కచెల్లెమ్మలుగా, తన బిడ్డలుగా భావిస్తున్నానని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) అన్నారు. తాను మహిళా పక్షపాతిని అని చెప్పారు. మహిళలకు ఆర్ధిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యం కల్పించిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలు పెడితే అవహేళన చేశారని పేర్కొన్నారు. బుధవారం నాడు శ్రీకాకుళంలో(Srikakulam) మహిళా సదస్సులో..