Home » Andhra Pradesh Politics
Andhra Pradesh: సార్వత్రిక ఎన్నికలకు(AP Elections) మరికొద్ది రోజులే సమయం ఉండటంతో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మొత్తం చుట్టేస్తున్నారు. ప్రజాగళం(Prajagalam) పేరుతో కీలక నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. రోడ్షోలు, బహిరంగ సభలతో ఎన్నికలను హోరెత్తిస్తున్నారు.
Andhra Pradesh News: జగన్ విముక్త ఆంధ్రప్రదేశే తమ కూటమి లక్ష్యం అని పాలకొల్లు(Palakollu) విపక్ష నేతలు స్పష్టం చేశారు. ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్ అన్న వైసీపీకి(YCP) ఇంకా నో ఛాన్స్.. అని తేల్చి చెప్పారు. జనాల చేతిలో వైసీపీ చావుదెబ్బ తినడం ఖాయం అన్నారు. పాలకొల్లులో శుక్రవారం సాయంత్రం జరగబోయే చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రోడ్ షో కోసం భారీ ఏర్పాట్లు..
MLA Resign to YSRCP: ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు(Andhra Pradesh Politics) మరింత రక్తికట్టిస్తున్నాయి. ముఖ్యంగా నేతల కప్పదాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన కీలక నేతలు ఆ పార్టీని వీడగా.. మరికొందరు ఆ బాటలో నడుస్తున్నారు. తాజాగా వైసీపీకి(YCP) మరో బిగ్ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది.
Avinash Reddy Bail Petition: ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) గురువారం విచారణ జరిగింది. ఈ పిటిషన్పై సీబీఐ(CBI) తరఫు న్యాయవాది, పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా తనకు ప్రాణాహనీ ఉందని అప్రూవర్ దస్తగిరి(Dasthagiri) తరుపు కోర్టు దృష్టి తీసుకెళ్లారు.
ఆత్మకూరు(Atmakur) నియోజకవర్గంలో నేటి నుంచి ప్రజాగళం కార్యక్రమం ప్రారంభమవుతుందని నియోజకవర్గ టీడీపీ(TDP) అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి(Anam Ramanarayana reddy) అన్నారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఏఎస్ పేటలో జరగబోయే బహిరంగ సభలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ ఎత్తున చేరికలు..
అనంతపురం జిల్లా శింగనమల (ఎస్సీ) నియోజకవర్గం వైసీపీలో అసమ్మతి తారస్థాయికి చేరుకుంది. సిటింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జనసేన సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా రూ.10 కోట్లు ఇస్తున్నానని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం గనులు సహా ఇతర సహజవనరులతో వ్యాపారం చేయాలనుకుంటే లాభాలు ఆశిస్తుంది.
ఎన్నికల ముంగిట వైసీపీ నేతలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. తిరుపతి విమానాశ్రయ సమీపంలోని ప్రైవేట్ గోదాముల్లో పెద్దఎత్తున కానుకలు, ఎన్నికల ప్రచార సామగ్రిని నిల్వ చేశారు.
20 కార్పొరేషన్లు ఉన్నాయి. ఐదేళ్లుగా వాటికి సంబంధించిన పెండింగ్ బిల్లుల గురించి పట్టించుకోనే లేదు. ఇప్పుడు...