Home » Andole
సంగారెడ్డి జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కూతుర్ని తీసుకెళ్లేందుకు ట్రాక్టర్పై వెళ్లిన ఓ బృందం కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిలింది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. 20 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది.
సంగారెడ్డి: జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అందోల్ మండలం, మాసాన్ పల్లి శివారులోని సర్వీస్ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రియుడిపై ఇష్టంతో ఓ మహిళ కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేయించింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలోని అందోల్ పట్టణంలో శుక్రవారం జరిగింది. డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. అందోల్కి చెందిన చాకలి మల్లేశం(30), కల్పన(26) భార్య భర్తలు. కల్పన కాలేజీ చదువుతున్న సమయంలో మహేష్ అనే యువకుడిని ప్రేమించింది.
రెండు వేల నోటును రద్దు చేయడం అనాలోచిత చర్య అని ఆందోల్ ఎమ్మేల్యే క్రాంతి కిరణ్ అన్నారు. గతంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని ప్రకటించిందని... కానీ ఎంత బ్లాక్ మనీని కట్టడి చేసిందో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టం చెయ్యలేదన్నారు.