Home » Annamayya District
బి.కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఇలాంటి పాఠశాలలో మా పిల్లలను చదవనీయమని, ఇక్కడ ఉండాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల నుంచి ఇళ్లకు తీసుకెళ్లిపోయారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎటువంటి సమస్య పైన అపోహలు పెట్టుకోవద్దని, అసహనానికి గురికావద్దని ఎమ్మెల్యే విజయానికి కృషి చేసిన ప్రతిఒక్కరినీ గుండెల్లో ఉంచుకుంటామని టీడీపీ ఇన్చార్జి ముక్కా రూపానంద రెడ్డి స్పష్టం చేశా రు.
విజయవా డను అతలాకుతలం చేసిన వరదల్లో తీవ్రంగా ఇబ్బందులకు గురువుతున్న ప్రజానీకానికి మేము న్నామంటూ రైల్వేకోడూరు పంచాయతీ సిబ్బంది ముందుకొచ్చారు.
గ్రామా ల్లో పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉం డాలని ఎమ్మెల్యే షాజహానబాషా ఆదే శించారు.
లక్కిరెడ్డిపల్లెలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బాలికపై ప్రిన్సిపాల్ భర్త లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో పాఠశాలలోని విద్యార్థినులు సోమవారం తరగతులకు వెళ్లకుండా ధర్నాకు దిగి నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయలేదని అ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఎంతో కాలంగా ఉన్న బండ్ల రస్తాను మూసివేశారని దిగువగొట్టివీడు గ్రామం జంగంపల్లి గ్రామ ప్రజలు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
మానవ మనుగడపై గా లి, కుంటలు, చెరువుల ప్రాముఖ్యత ఎంతో ఉంది. కుంటలు, చెరువులు ఉండడం వలన భూగర్భంలో జలవనరులు పెరిగి తాగు, సాగునీరు కొరత ఉండ దు. కుంటలు, చెరువుల ప్రాముఖ్యత తెలుసుకుని తెలంగాణలో అక్కడ ప్రభుత్వం చెరువుల్లో నిర్మించి న అక్రమ కట్టడాలను కూలుస్తున్నారు. కట్టుకున్న ది ఎవరనే ప్రశ్నలేకుండా చెరువుల ఆక్రమణలపై కొరడా ఝులిపిస్తున్నారు. రాష్ట్రంలో అక్రమ నిర్మా ణాలపై చర్యలు లేవు. వైసీపీ పాలనలో అడ్డూ అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో సుమారు 25 ఎకరాల్లో ఉన్న అప్పన్న కుంట రోజు రోజుకూ అస్తిత్వాన్ని కోల్పోతోంది.
మండలంలోని మద్దయ్యగారిపల్లె లోని ఓ ప్రభుత్వ స్థలంలో చేపట్ట తలచిన ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం అనుమతుల్లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. వి
తొగట కులస్థులు ఐకమత్యంతో మెలిగి రాజకీ య చైతన్యం రావాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు.