Home » Apple
టెక్ ప్రియులకు గుడ్ న్యూస్. మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి కొత్త మోడల్ ఐఫోన్ రానుంది. అవును ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ విడుదల చేసిన సంస్థ, అదే జోరుతో ఐఫోన్ 17ను కొత్త ఫీచర్లతో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఆపిల్ ప్రియులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఈ క్రమంలో తన సిరీస్ వాచ్లలో కెమెరాలు అమర్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఫోన్ల యందు యాపిల్ ఫోన్లు వేరయా.. అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాటికున్న క్రేజ్ అలాంటిది. ఐఫోన్లకు అంత క్రేజ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో సెక్యూరిటీ మొదటి స్థానంలో ఉంటుంది. యాపిల్ వస్తువులు వాడే వారి డేటాకు ఎలాంటి భయం లేదని కంపెనీ తెగ ప్రచారం చేస్తూ ఉంటుంది.
ఐఫోన్ 17 ప్రో లాంచ్ సమయానికి మరికొన్ని నెలల సమయం ఉంది. కానీ ఈ మోడల్ డిజైన్లో పెద్ద మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కెమెరాలో కూడా కీలక మార్పు చేయనున్నట్లు సమాచారం. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రముఖ టెక్ సంస్థ ఆపిల్ పెట్టుబడుల గురించి బిగ్ అప్డేట్ ఇచ్చేసింది. ఈ క్రమంలో రాబోయే నాలుగేళ్లలో అమెరికాలో 500 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో మరో 20 వేల మందికి జాబ్స్ కూడా అందిస్తామని కంపెనీ ప్రకటించింది.
ఆపిల్ స్మార్ట్ఫోన్ ప్రియులకు శుభవార్త వచ్చేసింది. ఇప్పటికే భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 16e సేల్ మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. ఈ సందర్భంగా ఈ మోడల్పై దాదాపు రూ. 10 వేల తగ్గింపు ఆఫర్ ప్రకటించారు.
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఇండియాలో ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టెక్ ప్రియులు. ఇటీవలి కాలంలో ఐఫోన్ 17 సిరీస్ గురించి అనేక వార్తలు, ఫీచర్లకు సంబంధించిన లీక్లు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. మరి, టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ పై ప్రకటించిన ఆఫర్లు, ఈ సిరీస్లో ఉండబోయే ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ఢిల్లీలో 'ఆప్' తమకు విపక్షమని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి బుధవారంనాడు జరిగిన ఒక కార్యకర్మంలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించడంపై ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చురకలు వేశారు.
దొంగలు, హ్యాకర్ల బారీ నుంచి ఫోన్లను రక్షించుకునేందుకు ఐఫోన్ క్రేజీ ఫీచర్ను తీసుకొచ్చింది. దీని ప్రకారం మీ ఐఫోన్ను చోరీ చేయలేరు. దీంతోపాటు హ్యాకింగ్ కూడా చేయలేరు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
వ్యవసాయం జూదమంటున్న తరుణంలో పలువురు రైతులకు రైతు శివశంకర్రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయ్యవారిపల్లె రైతు శివశంకర్రెడ్డి 15 ఎకరాల పొలంలో తరతరాలుగా వస్తున్న వ్యవసాయాన్ని అందిపుచ్చుకుని వేలాది మంది రైతులకు ఆదర్శప్రాయంగా నిలిచారు.