Home » Atal Bihari Vajpayee
దివంగత నేత, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్థంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రద్ధాంజలి ఘటించారు.
మాజీ ప్రధాన మంత్రి, బీజేపీ అగ్ర శ్రేణి నేత దివంగత అటల్ బిహారీ వాజ్పాయి నాయకత్వం వల్ల భారత దేశం గొప్ప ప్రయోజనం పొందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వాజ్పాయి వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయనకు నివాళులర్పించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం రెండు ముఖ్యమైన వంతెనలకు పేర్లను మార్చింది. వెర్సోవా-బాంద్రా సీ లింక్ వంతెనకు వీర్ సావర్కర్ సేతు అని నామకరణం చేసింది. అదేవిధంగా ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ వంతెనకు అటల్ బిహారీ వాజ్పేయీ స్మృతి నవ సేవ అటల్ సేతు అని పేరు పెట్టింది. రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ వంతెనలకు భరత మాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టినందువల్ల వివాదాలకు తావులేదన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(IT Minister KTR) లేఖ రాశారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ
భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒనగూరేదేమీ లేదని ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్
మహిళా రిజర్వేషన్లు అనేది గొప్ప ప్రజాకర్షక నినాదం. అయితే ఇది ఎంత ఆకర్షణీయమైనదో, అంత వివాదాస్పదమైనదిగా కొనసాగుతోంది.
ముస్లింలకు, క్రైస్తవులకు బీజేపీ వ్యతిరేకం కాదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగరరావు (Former Maharashtra Governor Vidyasagar Rao) తెలిపారు. ఆయన మీడియాతో