Home » ATM
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నిత్యం ప్రయత్నించే ఇండియన్ రైల్వే శాఖ.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కదిలే ఏటీఎంని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాలు..
ఆర్బీఐ, బ్యాంకులకు ఉచిత లావాదేవీ పరిమితి దాటి చేసే ప్రతి లావాదేవీపై యూసేజ్ చార్జీని రూ.2 వంతున పెంచేందుకు అనుమతించింది. మే 1 నుండి ఈ కొత్త నిబంధన అమలులోకి రానున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది
ప్రస్తుత డిజిటల్ చెల్లింపుల సమయంలో కూడా మీరు ఎక్కువగా ATMల నుంచి మనీ విత్ డ్రా చేస్తున్నారా. అయితే ఓసారి మారిన ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి. లేదంటే మీరు పరిమితికి మించి ఏటీఎం నుంచి మనీ విత్ డ్రా చేస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
నగరంలో అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. రెండు రోజుల క్రితం రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎస్బీఐ ఏటీఎంను టార్గెట్ చేసిన దొంగలు కేవలం 4 నిమిషాల్లోనే 30 లక్షలు లూటీ చేశారు.
ATM Robbery: హైదరాబాద్లో వరుస ఏటీఏం చోరీల ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. మైలార్ దేవ్ పల్లిలోని ఏటీఏంలో దుండగులు చోరీకి యత్నించారు. అయితే అదే సమయంలో ఏటీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
తెల్లవారుజామున ఓ ఏటీఎంను పగలగొట్టి రూ.29.60 లక్షలతో ఉడాయించారు దుండగులు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఏటీఎం సెంటర్లే లక్ష్యంగా చేసుకొని వృద్ధులు, మహిళలు, అమాయకుల దృష్టి మరల్చి ఏటీఎం కార్డులను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు దక్షిణ మండలం టాస్క్ఫోర్స్, బహదూర్పురా(Bahadurpura) పోలీసులు. ముగ్గురిని అరెస్ట్ చేశారు.
సైబర్ నేరగాళ్లను నివారించడానికి ATM కార్డ్లోని కీ నంబర్ను తొలగించాలని RBI సూచించింది. ఆ సంఖ్య ఏమిటి? ఎందుకు తొలగించాలి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
చంద్రగిరి పట్టణం కొత్తపేటలోని కోసూరి కాంప్లెక్స్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గురువారం రాత్రి జరిగిన చోరీ ఇంటి దొంగల పనే అని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులున్నట్లు సమాచారం.
చంద్రగిరి పట్టణం కొత్తపేటలోని కోసూరి కాంప్లెక్స్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గురువారం రాత్రి చోరీ జరిగింది.