Home » Aviation Minister
దేశంలోనే ఉత్పత్తి పరంగా అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానుంది. ఈ జిల్లాలో దాదాపు రూ.1,47,162 కోట్ల పెట్టుబడితో మిట్టల్ నిప్పాన్ కంపెనీ స్టీల్ ప్లాంట్
ప్రస్తుతం ఈ విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న 2,285 మీటర్ల రన్వేను రూ.156.16 కోట్లు వెచ్చించి 3,810 మీటర్లకు విస్తరించారు.
విమానాశ్రయాల నిర్మాణం, సీప్లేన్, హెలికాప్టర్లు.. ఇలా ఏదో ఒక రూపంలో కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. మంగళవారం గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ (2025-26)పై ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు.
‘రాష్ట్రం డ్రోన్ల హబ్గా మారనుంది. అందుకు సీఎం చంద్రబాబు సుముఖంగా ఉన్నారు’ అని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా మారుస్తామని, ఓర్వకల్లును డ్రోన్ హబ్గా అభివృద్ధి చేస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు చెప్పారు.
దేశంలో కొత్తగా మరో 50 విమానాశ్రయాలు నిర్మించనున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ చెప్పారు.
విమానాలకు బాంబు బెదిరింపులు తామరతంపరగా పెరిగిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియా కంపెనీలకు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ శనివారం పలు సూచనలు జారీ చేసింది.
ఇటీవల భారత్లో పౌర విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. ఈ నెల 14 నుంచి వారం రోజుల వ్యవధిలోనే సుమారు 100 బెదిదిరింపు కాల్స్ వచ్చాయి.
భారత్లోని కొన్ని వైమానిక సంస్థలు వినియోగిస్తున్న బోయింగ్ 737 మోడల్ విమానాల రడ్డర్లలో సమస్య ఉందని డీజీసీఏ హెచ్చరించింది.
ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి పౌర విమానయాన శాఖ నిరంతరం కృషి చేస్తున్నదని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు.