Home » Banks
వ్యక్తిగత రుణాలు పొందాలనుకునేవారికి ఇక నుంచి కష్టసమయమే. ఒకేసారి వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడం ఇక నుంచి కుదరకపోవచ్చు. కొత్త ఏడాదిలో ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనలే అందుకు కారణం.
బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయనే విషయాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంకు విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా ఈ జాబితాను ఆర్బీఐ రిలీజ్ చేసింది. అయితే రాష్ట్రాల్లో ప్రాంతీయ పండుల కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు మారుతూ ఉంటాయి.
2024లో భారతదేశంలోని ప్రధాన బ్యాంకులు ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నాయి. ప్రధానంగా నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్ (NPAs) పెరగడం, రుణ వసూలు సమస్యలు, నకిలీ లావాదేవీలు, అవినీతి కారణంగా నష్టాలను ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో ఏయే బ్యాంకులు నష్టాలను ఎదుర్కొన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో (ఏడీసీసీ) తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ పట్టాలకు రుణాలు మంజూరు చేసిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. వజ్రకరూరు, తాడిపత్రి, యాడికి, రాప్తాడులో ఇలా భారీగా అక్రమాలు జరిగాయి. ఆత్మకూరులో నకిలీ పట్టాలతో రుణాలు పొందిన వ్యవహారంలో ప్రధాన కార్యాలయంలోని ఓ అధికారి కీలకంగా వ్యవహరించారని తేల్చారు. ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఇంకో అధికారికి విచారణ బాధ్యతలు అప్పగించారు. కానీ తూతూమంత్రంగా విచారణ జరిపి, తనకు ఎవరూ సహకరించడం లేదని ...
మనకు సంబంధించిన నగలను, విలువైన పత్రాలను దాచుకునేందుకు బ్యాంకులు లాకర్ సదుపాయాన్ని అందిస్తాయి. వ్యక్తిగత కస్టమర్లు, భాగస్వామ్య సంస్థలు, లిమిటెడ్ కంపెనీలు, క్లబ్లు మొదలైన వివిధ వర్గాల కస్టమర్లు బ్యాంక్ లాకర్ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు.
Bank Holidays in October 2024: టెక్నాలజీ పెరిగింది. ఆర్థిక లావాదేవీలన్నీ అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ఫోన్లోనే పూర్తి చేస్తున్నారు ప్రజలు. డబ్బులు పంపాలన్నా.. డబ్బులు పొందాలన్నా.. యూపీఐ పేమెంట్స్తో నిమిషాల్లో పని పూర్తైపోతుంది. అయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో వ్యక్తులు తమ పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది.
ప్రస్తుతం గణేష్ చతుర్థి, నవరాత్రి, దసరా పండుగల సీజన్ వచ్చేస్తుంది. ఈ సమయంలో అనేక మంది కార్ కొనాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే అనేక మంది మాత్రం కార్ లోన్(car loans) కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకి లోన్స్ ఇస్తున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బ్యాంకర్లది కీలకపాత్ర అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. రైతుల ఖాతాల్లో తప్పులు సరిదిద్ది వారికి లబ్ధి చేకూరేలా చేయాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని ఆయన చెప్పారు.
మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఖాతాదారుల నుంచి ఏకంగా రూ.8 వేల 495 కోట్లు వసూలు చేసినట్లు ఇటీవలే ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఈ సమాచారం దేశ బ్యాంకింగ్ రంగ చరిత్రలో సంచలనం సృష్టించింది.
ఇటివల కాలంలో పలు బ్యాంకుల్లో(banks) రుణాలు తీసుకుని EMIలు తగ్గుతాయని చూస్తున్న కస్టమర్లకు షాకింగ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ వరుసగా 9వ సారి MPCలో రెపో రేటులో ఎటువంటి మార్పు చేయలేదు. కానీ దేశంలోని మూడు బ్యాంకులు మాత్రం తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను(MCLR) పెంచుతున్నట్లు ప్రకటించాయి.