Home » Bollywood
Manoj Kumar: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు మనోజ్కుమార్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతితో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు అభిమానులు, చిత్ర ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.
Filmmaker Sanoj Mishra: బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రాపై నటి రేప్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. సనోజ్ తనను రేప్ చేయటమే కాకుండా.. వీడియోలు తీసి బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మార్చి 31న ఆయన్ని అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది.
Sharmila Tagore And Massoor Ali Khan: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తల్లి శర్మిలా ఠాకూర్ ఒకప్పుడు బాలీవుడ్ను ఏలిన స్టార్ హీరోయిన్.. మన్సూర్ ఒకప్పటి ఇండియన్ క్రికెటర్. 1960లలో వీరి ప్రేమ కథ చాలా ఫేమస్. శర్మిలను బతిమాలి, బామాలి, లాలించి మన్సూర్ పెళ్లి చేసుకున్నాడు.
89 ఏళ్ల వయస్సులోనూ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటూ ప్రతిరోజూ తన అనుభవాలను, సంతోషాన్ని ఆయన షేర్ చేస్తుంటారు. మంగళవారంనాడు ముంబై ఆసుపత్రి వెలుపల కుడికంటికి బ్యాండేజ్తో ఆయన కనిపించారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి 'ద్రోహి' అంటూ స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలపై కంగన రనౌత్ స్పందించారు.
Attack On Bollywood Actress: హైదరాబాద్లో బాలీవుడ్ నటికి ఊహించని ఘటన ఎదురైంది. షాప్ ఓపెనింగ్కు వచ్చిన ఆమె పట్ల కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు సంచలనంగా మారింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు పూర్తి చేసింది. తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. సుశాంత్ సింగ్ మరణంలో ఎలాంటి అనుమానాలకూ తావు లేదని, అది హత్య కాదు.. ఆత్మహత్య అని తేల్చింది. అలాగే ఈ కేసులో..
ఇండియన్ సినిమా తొలి లేడీ సూపర్స్టార్గా వైజయంతీమాలకు ప్రత్యేక స్థానం ఉంది. 16 ఏళ్ల వయస్సులో 'వాళికై' అనే తమిళ సినిమాతో నటిగా ఆమె రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత సంవత్సరం 'జీవితం' అనే తెలుగు చిత్రంలో నటించారు.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ‘మన్నత్’ని విడిచి వెళ్ళిపోతున్నారు. తనకు ఎంతో ఇష్టమైన సొంతింటిని విడిచి అద్దె ఇంటికి వెళ్లనున్నారు. అసలు ఏం జరిగింది? షారుఖ్ ఎందుకు మన్నత్ను విడిచి వెళ్లిపోతున్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహాకుంభ మేళాలో స్నానం చేశారు. మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు.