Home » BRS
కోకాపేట్ గుట్టలను నియోపోలీస్ పేరుతో వేలంపాటలో అమ్ముకొని బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిందని, ఆ వేలాన్ని రద్దు చేసి వాటిని కాపాడాలని కొంతమంది నిరుద్యోగులు కోకాపేట్ గుట్టపై మెరుపు ధర్నా చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించి ప్రభుత్వ భూములను అమ్ముకుందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో 400 ఎకరాలకు సంబంధించి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం భూములను తీసుకోవద్దని, అక్కడున్న చెట్లను తొలగించవద్దని హెచ్సీయూ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.
KCR Video Viral: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైదరాబాద్ భూములపై ఆయన చేసిన కామెంట్స్కు కాంగ్రెస్ వైరల్ చేసింది.
KTR: రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్సీయూపై రేవంత్ ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహారిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆ పార్టీకి చెందిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో అస్తవ్యస్థ పాలన కొనసాగిస్తోందన్నారు.
రాబోయే రోజులు బీఆర్ఎ్సవేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎ్సకు తిరుగుండదని, ప్రజలు కాంగ్రెస్ మోసాన్ని అర్థం చేసుకున్నారని చెప్పారు.
బీఆర్ఎస్ సిల్వర్జూబ్లీ సభ కోసం ప్రజలు ఆతృతతో ఎదురుచూస్తున్నారని, తెలంగాణ ప్రజానీకానికి మనోధైర్యం ఇచ్చేలా బీఆర్ఎస్ సిల్వర్జూబ్లీ సభ ఉండాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో అన్నారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశం పెట్టుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి, కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణం చేపట్టాలని, అలాగే వరంగల్లోని మామునూరులో విమానాశ్రయం పనులు త్వరగా పూర్తి చేయాలని బీఆర్ఎస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు
HCU Land Issue: కంచె గచ్చిబౌలిలో అంతర్జాతీయ సంస్థలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కొంత మంది రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీలో ఇంచు భూమిని కూడా తాము ముట్టుకోమని స్పష్టం చేశారు.