Home » BSP
ఆకాష్ ఆనంద్ క్షమాపణలను మాయావతి ఆమోదించారు. నాలుగు వరుస పోస్టుల్లో బహిరంగంగా తన తప్పులను ఆకాష్ ఒప్పుకున్నారని, తన అత్తమామల సలహాలను కాకుండా పార్టీ సీనియర్ల సలహాలను గౌరవిస్తానని, పార్టీకి, పార్టీ ఉద్యమాలకు అంకితమై పనిచేస్తానని వాగ్దానం చేశారని తెలిపారు.
తన తప్పులను మన్నించి తిరిగి పార్టీలోకి తీసుకోవాలని ఆకాష్ ఆనంద్ కోరారు. మాయవతి తన రాజకీయ గురువని, ఆమె మాటే తనకు శిరోధార్యమని, ఇక ఎవ్వరి సలహాలు తీసుకోనని స్పష్టం చేశారు.
పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆకాశ్ ఆనంద్ను బీఎస్పీ నుంచి బహిష్కరించినట్టు మాయావతి ప్రకటించారు.ఆకాశ్ ఆనంద్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తాడని భావించినా అతను రాజకీయ అపరిపక్వత చూపించారని అన్నారు.
మాయావతి రాజకీయ వారుసుడిగా, బీఎస్పీ జాతీయ కో-ఆర్డినేటర్గా ఆకాష్ ఆనంద్ ఇంతవరకూ వ్యవహరిస్తున్నారు. లక్నోలో ఆదివారంనాడు బీఎస్పీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు.
తెలంగాణ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్గా ఇబ్రాం శేఖర్ నియామకం అయ్యారు. ఆయనతో పాటు.. ఈశ్వర్ను కూడా బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్గా నియమించారు. వీరి నియమకాన్ని బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ ప్రకటించారు.
మొత్తం 90 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. అధికారానికి 46 సీట్లు అవసరం. దాదాపు 50కి పైగ సీట్లలో కాంగ్రెస్ పూర్తి అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. బీజేపీ 25కు పైగా సీట్లలో అధిక్యంలో ఉంది. ఐఎన్ఎల్డి, బీఎస్పీ కూటమి పెద్దగా ప్రభావం చూపించలేదు. కేవలం 2 స్థానాల్లో మాత్రమే బీఎస్పీ కూటమి అధిక్యంలో ఉండగా.. ఇతరులు మరో 5 స్థానాల్లో..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేత బీఎస్పీ వట్టే జానయ్యను వేధించారన్న కేసులో ఈ నెల 4న హాజరు కావాల్సిందిగా సుప్రీంకోర్టు తెలంగాణ డీజీపీని ఆదేశించింది.
అమెరికా పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఎస్సీ అధినేత్రి మాయావతి రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు. ఎక్స్లో రాహుల్ గాంధీ టార్గెట్గా..
జాతీయ కుల గణన జరపాలంటూ కాంగ్రెస్ పదేపదే చేస్తున్న డిమాండ్పై బహుజన్ సమాజ్ పార్టీ చీప్ మాయావతి ఆదివారంనాడు క్లాస్ తీసుకున్నారు. మీ (యూపీఏ) ప్రభుత్వ హయాంలో కులగణన ఎందుకు చేపట్టలేకపోయారని సూటిగా ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి.. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతుగా నిలిచారు.