Home » CBI Raids
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో(Liquor Scam Case) అరెస్టై.. తిహాడ్(Tihar) జైల్లో ఉన్న కవితను(Kavitha) కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)(CBI) అరెస్టు చేసింది. ఈ విషయాన్ని గురువారం మధ్యాహ్నం ఆమె భర్త అనిల్కు(Anil) తెలిపింది. ఆమె అరెస్టును సవాల్ చేస్తూ.. కవిత తరఫున న్యాయవాది మోహిత్రావు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులోని(Rouse Avenue Court) ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.
దేశంలో గతంలో ఐసీఐసీఐ, ఎస్ బ్యాంక్ వంటి పేర్లతో అనేక స్కామ్స్ వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా యూకో బ్యాంక్ కుంభకోణం విషయంలో సీబీఐ అధికారులు 67 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ స్కాం వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
నకిలీ పాస్ పోర్టులు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సీబీఐ(CBI) అధికారులు. పలు ప్రాంతాల్లో జరిగిన ఈ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ దందా ఏళ్లుగా నడుస్తోందని తెలుస్తోంది. విశ్వసనీయంగా తెలిసి సమాచారంతో దాడులు జరిపిన సీబీఐ చాలా మందిపై కేసులు నమోదు చేసింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejrival) అధికారిక నివాసం రిపేర్ల కోసం కోట్ల రూపాయలు వృథా చేశారని బీజేపీ(BJP) చేసిన ఆరోపణలతో సీబీఐ(CBI) ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ఈ విచారణపై కేజ్రీవాల్ తొలి సారి స్పందించారు. సీబీఐ దర్యాప్తులో ఎలాంటి అక్రమాలు, ఉల్లంఘనలు జరగలేదని తేలితే ప్రధాని తన పదవికి రాజీనామా చేస్తారా? అని కేజ్రీ ప్రశ్నించారు.
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ విచారణకు (CBI) సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంది. అంటే ఇకపై తమిళనాడులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలంటే ముందుగా తమిళనాడు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేందుకు కేంద్ర ఏజెన్సీలను నరేంద్రమోదీ సర్కారు దుర్వినియోగపరుస్తోందంటూ డీఎంకే ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఎక్సైజ్ పాలసీ అవకతవకలకు సంబంధించిన కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కార్యాలయంలో సీబీఐ శనివారంనాడు సోదాలు.. చేపట్టినట్టు
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ కొరడా ఝళిపించింది. ఆరు నెలలుగా అండర్కవర్ ఆపరేషన్ నిర్వహిస్తున్న దర్యాప్తు సంస్థ..