Home » Chandrababu
నిత్యావసర వస్తువల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సీఎం సమీక్షించారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై నిత్యావసర వస్తువల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటివరకు తీకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డిమాండ్కు తగిన విధంగా నిత్యావసర వస్తువల..
ప్రైవేటుపరం కాకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నడవాలన్నది తమ ప్రయత్నమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
త్వరలో నామినేటెడ్ పదవులు రెండో విడత భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తమపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై ఓపిక పడుతున్నామన్నారు. వారి దురుద్దేశాలు, దుష్ప్రచారాలు తొలుత ఎక్స్పోజ్ చేయాలని చెప్పారు. అయితే వారు మితిమీరితే ఏం చేయాలో తనకు తెలుసునని హెచ్చరించారు. కానీ తక్షణ చర్యలు చేపట్టడం సరైన విధానం కాదని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అలాంటి వేళ.. 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాజధానిగా అమరావతి నిర్మాణం, ఆంధ్రుల జీవ నాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు.
TDP vs YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్. ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నేతలు ఇద్దరు తెలుగు దేశం పార్టీలో చేరారు. బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వారిద్దరూ టీడీపీలో చేరారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వైభవంగా నాంది పలికారు.
తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమైనాయి. అందులోభాగంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు.
తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమైనాయి. శనివారం ఉదయం తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అందుకోసం శుక్రవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకు బయలుదేరారు.
చెత్తపన్నును రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో స్వచ్ఛతే సేవ, మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాల్లో బుధవారం ఆయన పాల్గొన్నారు. గాంధీజీ, శాస్త్రి ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పెన్షన్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, ఎన్నికల హామీ మేరకు వారంలోనే చంద్రబాబు పెన్షన్లు పెంచారని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే పెన్షన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వృద్దులను మోసం చేశాడని కేటీఆర్ మండిపడ్డారు.