Home » Chhattisgarh
ఛత్తీస్గఢ్ సాయుధ బలగాలు (సీఏఎఫ్), స్థానిక పోలీసులు సంయుక్తంగా డీమైనింగ్ ఆపరేషన్ జరుపుతుండగా ఐఈడీలు లభ్యమైనట్టు పోలీసు అధికారులు తెలిపారు. వీటిలో మూడు ఐఈడీలు 2 కిలోల చొప్పున బరువు కలిగి ఉన్నాయని చెప్పారు.
బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు ఈ చర్యను చేపట్టి మావోయిస్టులను ఎదిరించారు
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పుల మోత మోగింది. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
తెలంగాణ-ఛత్తీ్సగఢ్ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలపైకి ప్రజలెవరూ రావొద్దని, ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న దాడుల నుంచి స్వీయ రక్షణ కోసం గుట్ట చుట్టూ బాంబులు పెట్టామని మావోయిస్టులు ఓ ప్రకటనలో హెచ్చరించారు.
తాజా లొంగుబాటులతో 2022 జూన్ నుంచి ఇంతవరకూ దంతేవాడలో ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్ల సంఖ్య 953కు పెరిగింది. వీరిలో 224 మందిపై రివార్డు ఉంది.
ఐదు దశాబ్దాలుగా బస్తర్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాబోయే ఐదేళ్లలో బస్తర్ను అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారని కేంద్ర హోం మంత్రి అమిత్షా చెప్పారు.
మహదేవ్ యాప్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసుపై ఈడీ ఏడాదిగా విచారణ జరుపుతోంది. ఈ కుంభకోణంలో ఛత్తీస్గఢ్కు చెందిన ఉన్నత స్థాయి రాజకీయనేతలు, అధికారుల ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది.
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్ అటవీప్రాంతంలో కాల్పుల మోత కొనసాగుతోంది. తాజాగా మరోసారి భద్రతబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ను ‘భారతీయ సంస్కృతి వటవృక్షం’గా కొనియాడారు. కాంగ్రెస్ విధానాల వల్ల నక్సలిజం వ్యాప్తి చెందిందని ఆయన ఆరోపించారు
ఈ ఏడాది మొదటి 3 నెలల్లో ఛత్తీస్గఢ్లో 280 మంది నక్సలైట్లు లొంగిపోయారు. 2024లో మొత్తం 787 మంది నక్సలైట్లు జనప్రవాహంలో చేరారు. సీఆర్పీఎఫ్ 20 బెటాలియన్లు, కోబ్రా యూనిట్లతో నక్సల్స్ పట్ల చర్యలు చేపట్టి, వారు ఆయుధాలను విడిచేందుకు ఒప్పించారు