Home » CID
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
కాకినాడ సీ పోర్ట్స్, సెజ్ల్లోని తన వాటాను వైసీపీ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ ప్రముఖ వ్యాపారవేత్త కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది.
నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును హత్య చేసేందుకు పన్నిన కుట్రలో అప్పటి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ ప్రభావతి భాగస్వామి అయ్యారని....
కాకినాడ డీప్ సీ పోర్ట్, కాకినా డ సెజ్లోని కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కర్నాటి వెంకటేశ్వరరావు(కేవీరావు)చెందిన వాటాలను బలవంతంగా అరబిందోకు బదలాయింపు వ్యవహారంలో మంగళగిరి సీఐడీ పోలీసులు
Former CID DG Sanjay: సీఐడీ మాజీ డీజీ సంజయ్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. నిధుల దుర్వినియోగం కేసులో ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
వైఎస్ జగన్ ప్రభుత్వ అండదండలతో ఆనాడు అక్రమాలకు పాల్పడిన అరబిందో సంస్థ చిక్కుల్లో పడింది. కాకినాడ పోర్టును వ్యాపారవేత్త కేవీ రావు నుంచి అరబిందో లాగేసుకున్న కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐడీ మాజీ చీఫ్ ఎన్.సంజయ్ ప్రాసిక్యూషన్కు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
కాకినాడ సీపోర్టులో వ్యాపారవేత్త కేవీ రావును బెదిరించి అన్యాయంగా వాటాలను రాయించుకున్న కేసు దర్యాప్తులో సీఐడీ వేగం పెంచింది.
కాకినాడ పోర్టును బెదిరించి లాగేసుకున్న వ్యవహారంలో నమోదైన కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. అరబిందో శరత్ చంద్రారెడ్డితోపాటు ఆడిటింగ్ కంపెనీ శ్రీధర్ అండ్ సంతానానికి సీఐడీ నోటీసులు జారీ చేసింది.