Home » CS Shanti Kumari
తొలి దశలో 29 మంది మహిళా ఐఏఎ్సలు రాష్ట్రంలోని బాలికల హాస్టళ్లను సందర్శించి, రాత్రి బస చేస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాల(ఎ్సహెచ్జీ) మహిళలతో దాదాపు 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించడానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ-ఫార్ములా కారు రేసు కేసులో ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు. సీఎస్ శాంతి కుమారి నుంచి అందిన ఫైల్ ఆధారంగా కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు ముందుకు వెళ్లనున్నారు.
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేసుపై లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతూ ఏసీబీకి తెలంగాణ సీఎస్ శాంతికుమారి లేఖ రాశారు. విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది.
రాష్ట్రంలో డిసెంబరు 1 నుంచి 9 వరకు నిర్వహించే ‘ప్రజా పాలన... ప్రజా విజయోత్సవాల’కు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
సర్కారు నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 30న మహబూబ్నగర్లో ‘రైతు దినోత్సవ సభ’ను నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్రెడ్డి సంకల్పం మేరకు పలు చర్యలు చేపడుతున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమ అమలుపై గురువారం సచివాలయంలో ఆమె ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
తెలుగునేలపై విద్యారంగ వికాసానికి చుక్కాని మన లెక్కల మాస్టారు చుక్కా రామయ్య 98వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం నల్లకుంట, విద్యానగర్లోని ఆయన స్వగృహానికి వచ్చిన ప్రముఖులు రామయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ) చైర్మన్గా డాక్టర్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.