Home » Cyber Crime
లావోస్లోని సైబర్ స్కామ్ సెంటర్లలో చిక్కుకుపోయిన 47 మంది భారతీయులని రక్షించినట్లు అక్కడి భారత ఎంబసీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
మనీ ల్యాండరింగ్(Money Laundering) కేసులు, వేధింపుల కేసుల పేరు చెప్పి వృద్ధురాలిని బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఆమె ఖాతా ఖాళీ చేశారు. నగరానికి చెందిన వృద్ధురాలు(85)కు గుర్తు తెలియని నంబర్ నుంచి ఓ మహిళ ఫోన్ చేసింది. తాను టెలికాం శాఖ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పింది.
రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు ఎంత అవగాహన కల్పించినా, రోజూ ఇలాంటి కథనాలు పత్రికలు, టీవీల్లో వస్తున్నా మోసపోయే వాళ్లు పోతూనే ఉన్నారు. తాజాగా మచిలీపట్నంలో అలాంటి మోసమే వెలుగు చూసింది. కొంత నగదు కడితే అధిక మెుత్తంలో తిరిగి చెల్లిస్తామని చెప్పి వాట్సాప్ గ్రూపుల ద్వారా కేటుగాళ్లు ప్రజల్ని బురిడీ కొట్టించారు.
లోన్యా్పల పేరుతో మోసాలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠాను సైబర్ సెక్యూరిటీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
డ్రగ్స్, మనీల్యాండరింగ్ పేరుతో వృద్ధుడిని బెదిరించి రూ. 1.53 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు(Cyber criminals). నగరానికి చెందిన 84 ఏళ్ల వృద్ధుడికి ఇటీవల గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది.
సైబర్ నేరగాళ్లకు సహకరించిన భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) మేనేజర్ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు.
సోషల్ మీడియాను(Social Media) ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకున్న వారు ఇప్పుడు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని టార్గెట్ చేశారు.
ఎక్కడో ఉత్తరాదిలో ఉంటూ.. అమాయకులకు కుచ్చుటోపీ పెడుతూ.. రూ.కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు సహకరిస్తున్నదెవరో తెలుసా? వారు చేసే ప్రతీ నేరానికి సిమ్ కార్డులు మొదలు..
భాగ్యనగరంలో(Hyderabad) సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు విభిన్న పంథా ఎంచుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు.
ఆన్ లైన్ మనీ యాప్స్ వేధింపులకు క్రమంగా కళ్లెం పడుతోంది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఆ కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉక్కుపాదం మోపుతోంది. మనీ ల్యాండరింగ్ లాంటి కఠిన చట్టం కింద కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటుంది.