Home » diabetes
Weight Loss : అన్నం రోజూ తింటే బరువు పెరుగుతారని డాక్టర్లు తరచూ సూచిస్తుంటారు. అయితే, ఈ రెండు రకాల బియ్యంతో చేసిన అన్నం రోజూ తిన్నా షుగర్ లెవల్ పెరగదు. బరువు కూడా ఈజీగా తగ్గుతారని డైటీషియన్లే చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.
ఒక చిన్న అంగుళం పొడవున్న లవంగంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ భోజనం తర్వాత లవంగం చిన్న ముక్క నమిలితే అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది జీడిపప్పును క్రమం తప్పకుండా తీసుకుంటారు. అయితే, డయాబెటిక్ రోగులు జీడిపప్పు తినడం ఆరోగ్యానికి మంచిదేనా ? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బిపిని నియంత్రించడానికి అనేక ఇంటి నివారణలు ఉన్నాయి. అయితే, జామకాయ కూడా బీపీని తగ్గించడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిస్ రోగుల సంఖ్య ప్రతిరోజూ పెరుగుతోంది. చిన్న పిల్లలు కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే, మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడే ఆయుర్వేద నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Never Bring These 5 Foods to Home : ఆరోగ్యంగా జీవించాలంటే నిద్ర ఎంత అవసరమో ఆహారం అంతే అవసరం. ఈ 5 ఆహార పదార్థాలను పొరపాటున కూడా ఇంటికి తెచ్చుకోకండి. తెలిసీ తెలియక ఎంతోమంది ఇష్టంగా తినే ఈ పదార్థాలు విషం కంటే తక్కువ కాదు. నోటికి రుచిగా ఉండే ఇవి మీ శరీరాన్ని..
How to Control Diabetes : డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒకసారి వచ్చిందంటే అదుపు చేయడం తప్ప మరో మార్గం లేదు. ప్రస్తుతం చిన్నవయసులోనే చక్కెర వ్యాధితో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతోంది. జీవితాంతం ఈ వ్యాధితో పోరాడాలంటే కచ్చితమైన డైట్ పాటించాల్సిందే. లేకపోతే మరింత ముదిరే ప్రమాదముంది. అందుకే తినే ప్రతి పదార్థం విషయంలో అనేక అపోహలు, అనుమానాలు ఉండటం సహజం. అయితే, ఈ పదార్థాలతో మధుమేహాన్ని సమర్ధవంతంగా అదుపులో చేయవచ్చు.
These Foods Causes Diabetes : భారతదేశంలో ఉత్తరాది వారితో పోలిస్తే అన్నం ఎక్కువగా తినేది దక్షిణాది రాష్ట్రాల ప్రజలే. రోజులో కనీసం ఒక్కపూటైనా అన్నం తినకుండా ఉండలేరు. ఏ రకం కూరలైనా అన్నంతోనే కలుపుకుని తినడం అలవాటు. అయితే, ఈ 5 రకాల ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో అన్నంతో కలిపి తినకండి..
మనుషులు ఎదుర్కొంటున్న ప్రధానమైన ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ మెుదటిస్థానంలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రతి రోజూ లక్షల మంది ప్రజలు మధుమేహం బారిన పడుతున్నారు.
భారతదేశంలో డయాబెటిస్ పెద్ద ముప్పుగా మారింది. ఎంతలా అంటే "డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్" అని పిలిచేంతగా. ఈ అలవాట్లు మానుకోకపోతే డయాబెటిస్ నుంచి తప్పించుకోవడం కష్టం అంటున్నారు ఆరోగ్య నిపుణులు..