Home » Exit polls
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో గురువారం వరుసగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేశాయి. అయితే ఇండియాటుడే యాక్సిస్ మై సర్వే మాత్రం గురువారం తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించలేదు. ఒకరోజు ఆలస్యంగా శుక్రవారం సదరు సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరంలో పోలింగ్ ముగియగా.. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగియగానే జనాలంతా ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది..? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని చెప్పే ఎగ్జిట్ పోల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.
ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తరుణంలో.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా.. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని..
ఛత్తీస్ఘడ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విదుదల. గెలుపెవరిదంటే..
భారత్లో అతి తక్కువ నియోజకవర్గాలున్న రాష్ట్రం మిజోరం. ఇక్కడ కేవలం 40 అసెంబ్లీ స్థానాలే ఉన్నాయి. మిజోరంలో అధికారం చేపట్టడానికి మేజిక్ ఫిగర్ 21 స్థానాలు సాధించాలి. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలైన జోరం పీపుల్స్ మూమెంట్(ZPM), మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) బరిలో ఉన్నాయి. అయితే బీజేపీ మాత్రం రాష్ట్రంలో ఆశించినంత బలంగా లేదని పొలిటికల్ నిపుణులు చెబుతున్నారు.
Rajasthan Exit Polls 2023 : రాజస్థాన్.. భారతదేశానికి పశ్చిమాన ఉన్న రాష్ట్రం. నవంబర్-25న 200 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఒకే విడతలో జరిగిన ఈ ఎన్నికల పోలింగ్కు సంబంధించి పలు ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి...
త్రిపుర మళ్లీ బీజేపీదే అని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే తెలిపింది.
గుజరాత్లో బీజేపీ ఏడోసారి అధికారంలోకి రాబోతోందని...
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అధికార భారతీయ జనతా పార్టీ- కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉందని...