Home » Fee Reimbursement
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. గత 15 నెలల్లో రూ.829.12కోట్లను చెల్లించామని వెల్లడించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించకపోతే త్వరలో జరగనున్న సెమిస్టర్ పరీక్షలు నిర్వహించలేమని తెలంగాణ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం స్పష్టం చేసింది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.800 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసినా.. వాటి కోసం ధర్నాలేంటని ముఖ్య నేతలు...
మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ కోరారు. ఫీజు రీయింబర్స్మెంటు నిధులు మరో రూ.216 కోట్లను రెండు మూడు రోజుల్లోనే విడుదల చేయనున్నట్టు తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం విద్యార్థులకు శాపమైంది. ఫీజుల వసూలు అంశంలో మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి యంనంపేట్లో ఉన్న శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం కఠినంగా వ్యవహరించింది.
రెండేళ్లుగా పెండింగులో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలో చెల్లిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. రెండు వారాల్లో ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. తెలంగాణకు చెందిన విద్యార్థి అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద చేయూతనివ్వాలని కోరుతూ దరఖాస్తు చేశాడు.
విద్యార్థులకు రూ.6,500కోట్లు బకాయిపెట్టి పోయిన జగన్ సుద్దపూసలా ‘ఎక్స్’లో రాసుకొచ్చారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ‘ఐదేళ్లలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిన పాపం మీదే జగన్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫీజు రీ-యింబర్స్మెంట్ పెండింగ్ బిల్లులకు నిరసనగా ఈనెల 19వ తేదీ నుంచి రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల బంద్ను నిర్వహిస్తున్నట్టు ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి ప్రకటించారు.
రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారు రూ.6,000 కోట్లకు పైగా పేరుకుపోయాయి.