Home » FinanceMinister
ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు.. వీడియో ప్రదర్శించి 16వ ఆర్థిక సంఘం బృందానికి సీఎం చంద్రబాబు వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను వివరించారు.
డేటా భద్రతా సమస్యల కారణంగా ఛాట్ జీపీటీ, డీప్ సీక్ వాడకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిషేధించింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్కు ఉద్యోగులు ఇక మీదట దూరంగా ఉండాల్సిందేనని భారత ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
Budget 2025 Updates: ఏటా బడ్జెట్కు ముందు వేతన జీవుల ఎదురుచూపులు! కనీసం ఈసారైనా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంచుతారా అని! అయినా.. బడ్జెట్లో వారికి నిరాశ తప్పేది కాదు! ఈసారి కూడా బడ్జెట్కు ముందు రకరకాల ఊహాగానాలు! ఆదాయపు పన్ను పరిమితిని రూ.10 లక్షల దాకా పెంచవచ్చంటూ అంచనాలు! ఐనా.. ఎక్కడో అనుమానం.. ఈసారి కూడా ఊరట ఉండదేమోనని!
కేంద్రం శనివారం ప్రవేశపెట్టే 2025-26 బడ్జెట్లో.. మన రాష్ట్రానికి ఏ మేరకు ప్రయోజనాలు లభిస్తాయో వివరాలు తెలియజేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ ప్రభుత్వ..
పురపాలక శాఖ పర్యవేక్షణలో చేపడుతున్న గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
‘రాష్ట్రంలో అదానీతో విద్యుత్ ఒప్పందాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేశారు. వాటిపై ఆర్థిక, న్యాయపరంగా అన్ని కోణాల్లో చర్చించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
రాష్ట్రంలో పన్ను ఎగవేతదారులు, అక్రమ వస్తు రవాణా రూపంలో ప్రభుత్వ ఖజానాకు ఏర్పడుతున్న నష్టాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు.
సేవింగ్స్ అకౌంట్స్లో నగదు పరిమితికి మించి జమ అయితే మాత్రం బ్యాంకులు.. ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకు వెళ్తాయి. దీంతో ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285 బీఏ నిబంధనల ప్రకారం.. మీ ఖాతాలో జమ అయిన నగదు వివరాలను ఆ శాఖ పరిశీలిస్తుంది.
ఎలక్టోరల్ బాండ్లలో అవినీతి ఆరోపణలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై తిలక్నగర్ పోలీస్స్టేషన్లో నమోదైన కేసును దర్యాప్తు చేయకుండా కర్ణాటక హైకోర్టు
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్ను వాటాను 50శాతానికి పెంచాలని 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ఆర్థిక సంఘం, వివిధ రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో కోరాయి.