Home » GHMC
సంవత్సరాల తరబడి ఆస్తి పన్ను చెల్లించని కొందరు మొండి బకాయిదారులు.. మునిసిపల్ అధికారులు, సిబ్బంది పట్ల బెదిరింపులకు దిగుతున్నారు.
భవన నిర్మాణ అనుమతులు వేగంగా ఇచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘బిల్డ్ నౌ’ సేవలు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)లో అందుబాటులోకి వచ్చాయి.
నగరంలోని ఇందిరాపార్కుకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా దాదాపు దశాబ్దంన్నర క్రితం నిలిచిపోయిన టాయ్ ట్రైన్ సేవలను పునరుద్ధరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో దోమల నివారణకు అధునాతన సేవలు వినియోగంలోకి తెచ్చింది. దీనిలో భాగంగా ‘మై జీహెచ్ఎంసీ’ యాప్లో అభ్యర్థన పెట్టండి.. ఫాగింగ్ చేస్తాం.. అంటూ తెలుపుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాజధాని నగరం హైదరాబాద్ కు నిధుల వరద పారింది. హైదరాబాద్ రైజింగ్ పేరిట ఇక్కడ ప్రపంచస్థాయి ప్రమాణాలు కల్పించాలని భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అదే స్థాయిలో నిధులు కేటాయించింది.
GHMC: అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం జూబ్లీహిల్స్, రహమత్ నగర్లో పలు నిర్మాణాలను కూల్చివేశారు. జీహెచ్ఎంసీ కూల్చివేతలపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రభుత్వ భూమి కబ్జాపై ఇటీవల ‘ప్రజావాణి’లో అందిన ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ విచారణ జరిపారు. దాదాను 100 ఎకరాల మేర చెరువు భూమి ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదు అందింది.
నగరంలో 4,230 చెట్ల ట్రాన్స్లొకేషన్కు హెచ్ఎండీఏ నిర్ణయం తీసుకుంది. తద్వారా పర్యవరణాన్ని పెంపొందింపజేయాలని నిర్ణయించారు. సికింద్రాబాద్లో ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఈ చెట్ల నరికివేత విషయంలో హెచ్ఎండీఏ కీలక నిర్ణయం తీసుకుంది.
నీటి వృథా చేస్తున్న వారిపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు కొరడా ఘుళిపొంచారు. వృథా చేస్తున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు. జర్నలిస్టు కాలనీ నీటిని వృథా చేస్తున్న మహిళకు రూ. వెయ్యి .రిమానా విధించారు.
హైదరాబాద్ మహా నగర పాలక సంస్థలో కొత్త విధానానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక క్యాన్.. ఒక మొబైల్ నంబర్ విధానాన్ని తీసుకొచ్చారు. దీని వల్ల నీటిని పొదుపుగా వాడుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.