Home » Inflation
భారతదేశంలో సాధారణ ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా ద్రవ్యోల్బణం 67 నెలల కనిష్ట స్థాయికి చేరుకోవడం విశేషం. మార్చి 2025లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.34%కి తగ్గింది. అయితే దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రంప్ ప్రతీకార సుంకాల కారణంగా అమెరికా మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు 1930 మాంద్యానికి కారణమైన విధానాలే మళ్లీ అమలవుతున్నాయని మార్కెట్లు భయపడుతున్నాయి
నానాటికీ పెరిగే ద్రవ్యోల్బణం కారణంగా సంపద విలువ తగ్గిపోతుంది. అది ఎలాగో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
Donald Trump : అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జరిగిన సంయుక్త కాంగ్రెస్ సమావేశంలో చేసిన ప్రసంగంలో అనేక సంచలన ప్రకటనలు చేశారు డొనాల్డ్ ట్రంప్. అందులో ద్రవ్యోల్బణ సమస్య గురించి మాట్లాడుతూ 'డ్రిల్ బేబీ డ్రిల్' అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
దేశంలో గత కొన్ని నెలలుగా పైపైకి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం ఈసారి తగ్గుముఖం పట్టింది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకున్న స్థాయికి మాత్రం చేరలేదు. అయితే ఎంత మేరకు తగ్గిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో సామాన్య ప్రజలకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ఆహారం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మరోసారి తారా స్థాయికి చేరింది. సెప్టెంబర్ నెలలో ఆహార నూనెల దిగుమతి వార్షిక ప్రాతిపదికన 29 శాతం తగ్గి 10 లక్షల 64 వేల 499 టన్నులకు చేరుకుంది.
బంగ్లాదేశ్(Bangladesh Crisis) స్వాతంత్ర్య పోరాట వారసులకు అత్యధిక రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభమైన అల్లర్లు.. చివరికి ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేశాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) నిర్ణయాలను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(Shaktikanta Das) వెల్లడించనున్నారు. బుధవారం నుంచి జరుగుతున్న ఈ సమీక్షలోనూ వడ్డీ రేట్లు మార్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తవడంతో నిత్యావసర ధరల పెరుగుదల మొదలైంది. అమూల్ పాల ధర లీటరుకు రూ.2 పెరగ్గా.. తాజాగా మరో కంపెనీ ధర పెంచేసింది. 15 నెలలుగా పాల ఉత్పత్తుల ఖర్చు పెరిగిపోవడంతో ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో పాల ధరను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు మదర్ డెయిరీ(Mother Dairy) సోమవారం ప్రకటించింది.