Home » Israeli-Hamas Conflict
హమాస్ చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఆ పాలస్టీనా మిలిటెంట్ గ్రూపుని పూర్తిగా సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో.. ఇజ్రాయెల్ భద్రతా దళాలు గాజాలో...
గాజాపై ఇజ్రాయెల్(Israeil) వైమానిక దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఈ దాడుల్లో హమాస్కు చెందిన వైమానిక దళాధిపతి అస్సామ్ అబూ రుక్బే(Issam Abu Rukbeh) హతమైనట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి జరిగిన దాడిలో అతన్ని అంతమొందించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో(Airstrike) ముగ్గురు కీలకమైన ఉగ్రవాదులు హతమయ్యారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. దారాజ్ తుఫా బెటాలియన్ కు చెందిన ముగ్గురు సీనియర్ హమాస్ ఉగ్రవాదులే(Terrorists) లక్ష్యంగా వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. వారు నివసిస్తున్న స్థావరాలపై ఫైటర్ జెట్లతో దాడి చేశామని మిలిటరీ శుక్రవారం తెలిపింది.
ఇజ్రాయెల్ - హమాస్(Israel-Hamas) మధ్య జరుగుతున్న భీకర పోరులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. గాజా(Gaza)లోని అన్ని ప్రాంతాలను తమ పరిధిలోకి తీసుకురావాలని చూస్తున్న ఇజ్రాయెల్ సైన్యం కీలక ప్రాంతంలోకి చొచ్చుకువెళ్లింది. తాజాగా ఆ దేశ సైన్యం ఉత్తర గాజాలోకి ప్రవేశించి దాడులు చేస్తోంది.
ఇజ్రాయెల్, హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మధ్య జరుగుతున్న యుద్ధంలో.. భారత్ ఇప్పటికే హమాస్ దాడుల్ని ఖండించి, ఇజ్రాయెల్కు పూర్తి మద్దతు తెలిపింది. ఇందుకు ఇజ్రాయెల్ భారత్కు కృతజ్ఞతలు తెలపడంతో పాటు..
ఇజ్రాయెల్(Israeil) తాజాగా జరిపిన వైమానిక దాడిలో గాజా(Gaza)లోని ఓ జర్నలిస్టు(Journalist) కుటుంబం హతమైందని అధికారులు తెలిపారు. గాజాలో అల్ జజీరా జర్నలిస్ట్ వేల్ దహదౌహ్ భార్య కుమారుడు, కుమార్తె నివసిస్తున్నారు.
ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Hamas) ల మధ్య జరుగుతున్న యుద్ధంలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతుండటంపై భారత్(India) ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి(UN) భద్రతామండలిలో రాయబారి ఆర్ రవీంద్ర ఇదే అంశంపై మాట్లాడారు
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంపై ఇప్పటికే చాలా దేశాలు అనుసరిస్తున్న వైఖరిపై ఒక క్లారిటీ వచ్చింది. ఏయే దేశాలు ఎవరెవరికి మద్దతు తెలుపుతున్నాయో తేల్చేశాయి. కానీ.. చైనా అనుసరిస్తున్న వైఖరిపై మాత్రం తీవ్ర విమర్శలు...
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గాజాలో తమ వద్ద బందీలుగా ఉన్న మరో ఇద్దరు ఇజ్రాయెల్ మహిళలను హమాస్ విడుదల చేసింది.
హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. అక్టోబర్ 23వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జోర్డాన్ కింగ్ అబ్దుల్లా II తో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలపై అభిప్రాయాలను...