Home » Israeli-Hamas Conflict
హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా.. గాజాలోని ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఇజ్రాయెల్ ఎన్నో విషయాలపై ఆంక్షలు (ఆహారం, ఇంధనం, విద్యుత్ సరఫరాలపై నిషేధం) విధించడం, గాజా స్ట్రిప్లో...
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. గాజాలోని ఓ ఆసుపత్రిపై బాంబు దాడి జరిగింది. ఈ దాడి చేసింది ఎవరనేది కచ్ఛితమైన సమాచారం లేదు కానీ.. ఇజ్రాయెల్, హమాస్ మాత్రం పరస్పర ఆరోపణలు...
గాజా(Gaza) ఆసుపత్రిపై జరిగిన బాంబ్ దాడి ప్రమాదం అవతలి వైపు వ్యక్తుల వల్లే జరిగిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఆరోపించారు. ఇవాళ ఆయన ఇజ్రాయెల్(Israeil) లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం అయ్యారు. టెల్ అవీవ్(Tel Aviv) లో యుద్ధం వల్ల సంభవించిన ఆస్తి నష్టాన్ని చూశారు.
ప్రస్తుతం ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధ ప్రపంచ దేశాలను తీవ్రంగా కలతపెడుతోంది. ఈ యుద్ధం ప్రభావం ప్రపంచలోని చాలా దేశాల మీద పడనుంది. ముఖ్యంగా చాలా దేశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరగబోతున్నాయి.
ఇజ్రాయెల్-హమాస్(Hamas) ల మధ్య జరుగుతున్న భీకర పోరులో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గాజాలోని ఓ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 500 మంది మృతిచెందారు. అయితే ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని వస్తున్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది.
ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆపరేషన్ అజయ్(Operation Ajay) పేరుతో చేపట్టిన ఈ తరలింపు ప్రక్రియలో భాగంగా ఇజ్రాయెల్(Israeil) నుంచి భారత్ కు అయిదో విమానం ఢిల్లీ విమానాశ్రయానికి(Delhi Airport) చేరుకుంది. ఇందులో మొత్తం 286 మంది ప్రయాణికులున్నారు.
అక్టోబర్ 7వ తేదీ నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తొలుత హమాస్ మెరుపుదాడులు చేసి ఈ యుద్ధానికి శంఖం పూరిస్తే.. ఇజ్రాయెల్ అందుకు ప్రతీకారం తీర్చుకుంటోంది. యావత్ హమాస్ సంస్థనే...
హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) తమపై మెరుపుదాడులు చేసిన రోజే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఒక శపథం చేశారు. తమపై దాడి చేసిన శత్రు మూకలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని..
హమాస్తో యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్కు భారతదేశం మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఇజ్రాయెల్ అధికారులు, నటీనటులు సైతం భారత్పై ప్రశంసలు కురిపిస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా...
అక్టోబర్ 7వ తేదీన మొదలైన ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. హమాస్ మెరుపుదాడులు చేయడంతో పాటు తమ దేశ పౌరుల్ని కిడ్నాప్ చేయడంతో.. ఇజ్రాయెల్ ప్రతీకారం..