Home » Kaveri
4 నెలల పసికందుకు కాలేయ మార్పిడి చేశారు వైద్య నిపుణులు. చెన్నైలోని వడపళని కావేరి హాస్పిటల్లో నాలుగు నెలల పసికందుకు అతి క్లిష్టమైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
గోదావరి-కావేరీ అనుసంధానం తొలి దశ కింద తరలించే నీటిలో 50 శాతాన్ని(74 టీఎంసీలను) కేటాయించాలన్న తెలంగాణ డిమాండ్ను కేంద్రం తోసిపుచ్చింది.
గోదావరి-కావేరి అనుసంధానంలో వాటాగా వచ్చే నీటిని సమ్మక్క బ్యారేజీ పరిసరాల్లో కాకుండా.. పూర్వ నల్గొండ జిల్లా గొట్టిముక్కల ఎగువన 45 టీఎంసీల సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లను కేంద్ర నిధులతో కట్టించి, వాటి నుంచి వాడుకునే వీలు కల్పించాలని తెలంగాణ కోరింది.
సేలం జిల్లా మెట్టూరు డ్యాం(Mettur Dam) నుంచి గురువారం ఉదయం 2 లక్షల ఘనపుటడుగుల నీటిని కావేరి నది కాలువలోకి విడుదల చేశారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా అక్కడ డ్యాంలు పూర్తిస్థాయిలో నిండి పొంగి పొర్లుతుండడంతో మిగులు జలాలను కావేరి నది(Kaveri river)లోకి విడుదల చేస్తున్నారు.
కేరళ రాష్ట్రం వయనాడ్(Wayanad)లో భారీ వర్షాలతో అతలాకుతలమైన విషయం తెలిసిందే. వయనాడ్ ప్రాంతంలో నిరంతరంగా వర్షాలు హోరెత్తిస్తుండడంతో కావేరి నది(Kaveri river)కి అనుబంధమైన జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. వయనాడ్లో కురిసే వర్షం ద్వారానే కావేరి నదికి అనుబంధమైన కేఆర్ఎస్, కబిని జలాశయాలకు వరద చేరుతుంది. మరోవైపు రాష్ట్రంలోని కావేరి తీరంతోపాటు మలెనాడు, తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వారాణసిలో గంగా హారతి తరహాలోనే కావేరి నదికి కావేరి హారతి నిర్వహించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar) తెలిపారు. మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకాలోని కేఆర్ఎస్ జలాశయాన్ని డీకే సందర్శించారు.
గోదావరి-కావేరీ అనుసంధానం ప్రాజెక్టు ముసాయిదా డీపీఆర్పై రాష్ట్రాలకు విధించిన గడువుపై విమర్శలు రావడంతో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) వెనక్కి తగ్గింది.
కావేరి జలాల విషయంలో రాష్ట్రానికి మరోసారి షాక్ తగిలింది. తమిళనాడు(Tamilnadu)కు రోజుకు 3వేల క్యూసెక్కుల
కావేరి నిర్వాహక మండలి సమావేశం ఈనెల 11న బుఽధవారం ఢిల్లీలో జరగనుంది. కావేరీ జలాల పంపిణీ అంశంలో రాష్ట్ర శాసనసభలో
డెల్టా జిల్లాలకు కావేరి జలాలను విడుదల చేయకుండా మొండి వైఖరిని అవలంబిస్తున్న కర్ణాటక(Karnataka) ప్రభుత్వాన్ని, ఈ వివాదంలో