Home » Kesineni Nani
కేశినేని నాని ( Keshineni Nani ) వ్యాఖ్యలకు టీడీపీ నేత దేవినేని ఉమా ( Devineni Uma ) కౌంటర్ ఇచ్చారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో దేవినేని ఉమా మాట్లాడుతూ... నష్టాల వల్లే కేశినేని నాని ట్రావెల్స్ వ్యాపారం వదులుకున్నారని చెప్పారు. న
విజయవాడ, జనవరి 10: తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేనికి నానికి బిగ్ షాక్ ఇస్తున్నారు ఆయన అనుచరులు. మీడియా వేదికగా 60 శాతం టీడీపీ శ్రేణులు తనతో పాటే వస్తారని ప్రకటించిన నాని.. గట్టి ఝలక్ ఇస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.. వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఎంపీగా రాజీనామా చేశానని, ఆ రాజీనామాకు ఆమోదం లభించగానే.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానని ప్రకటించారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను నాని కలిశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్, అయోధ్య రామిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లితో పాటు కేశినేని నాని క్యాంపు కార్యాలయానికి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతుండటంతో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయ్. నియోజకవర్గాల ఇంచార్జుల మార్పు తర్వాత పరిణామాలతో వైసీపీ (YSRCP) ఢీలా పడగా.. తెలుగుదేశం (Telugudesam) మాత్రం యమా జోష్లో ఉంది. ఎందుకంటే..
తెలుగుదేశం పార్టీకి (TDP) రాజీనామా చేస్తానంటూ సోమవారం ఉదయం ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత ‘ఎక్స్’ వేదికగా తొలిసారి స్పందించారు. ‘‘ టీడీపీతో నా ప్రయాణం ముగిసిందని బరువెక్కిన హృదయంతో తెలియజేస్తున్నాను. నాకు మార్గనిర్దేశనం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు సార్కి, లోకేశ్ అన్నకి ధన్యవాదాలు’’ అని అన్నారు.
Andhrapradesh: కార్పొరేటర్ పదవికి ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత రాజీనామా చేశారు. సోమవారం విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళిన శ్వేత.. మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు శ్వేత పేర్కొన్నారు.
విజయవాడ: త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్సభ సభ్యత్వంతో పాటు తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ఫేస్ బుక్లో మరో పోస్ట్ చేశారు. సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు తన కూతురు కేశినేని శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి...
చందర్లపాడు మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని పొల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని సంచలన ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను ఆ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు.