Home » Layoffs
ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీల్లో లే ఆఫ్స్ ప్రక్రియ మాత్రం ఇంకా ఆగడం లేదు. ఇప్పటికీ అనేక కంపెనీలు ప్రతి నెలలో కూడా కొంత మందిని తొలగిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరో ప్రముఖ అమెరికా సంస్థ మరికొంత మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
అధునిక టెక్నాలజీ అయిన ఏఐ అన్ని రంగాల్లోకి వేగంగా దూసుకుపోతుంది. ఏఐ వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలకు కోత పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రంగాల్లో ఇది వాస్తవ రూపం దాల్చింది. తాజాగా ఏఐ వల్ల ఓ కంపెనీలో వందల సంఖ్యలు ఉద్యోగాలు హుష్ కాకి అయ్యాయి. ఆ వివరాలు..
ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఉడుతుందో తెలియని టెన్షన్లో ఉన్నారు. ఇప్పటికే అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించగా.. ఈ జాబితాలోకి మరో టెక్ కంపెనీ చేరింది. ఏకంగా 9 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇంతకు అది ఏ కంపెనీ అంటే..
ఐటీ రంగంలో మళ్లీ ఉద్యోగాల కోతలు తప్పవని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ సంస్థ ఐబిఎం ఈ ఏడాది దాదాపు 9 వేల మందిని తొలగిస్తుందని అంటున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రముఖ టెక్ సంస్థ మెటా పనితీరు తక్కువగా ఉందని వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అనేక మంది ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొంత మంది వ్యాపార నిపుణులు మాత్రం విమర్శలు చేస్తున్నారు.
దిగ్గజ విమానసంస్థలో లేఆఫ్ ల పర్వం మొదలైంది. సంస్థ నిర్ణయంతో భారీగా 17 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు.
టెక్ ఇండస్ట్రీలో మళ్లీ లే ఆఫ్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మెటా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, రియాలిటీ ల్యాబ్ల కోసం పని చేస్తున్న టీమ్ల నుంచి అనేక మంది ఉద్యోగులతో సహా మెటా వర్స్లో కూడా తొలగింపులను ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
గత కొన్ని నెలలుగా ఉద్యోగుల(jobs) తొలగింపు ప్రక్రియ(layoffs) కొనసాగుతూనే ఉంది. అయితే ఈ జాబితాలో చిన్న కంపెనీలతోపాటు అగ్ర సంస్థలు కూడా ఉండటం విశేషం. ఇదివరకు మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు లేఆఫ్స్ ప్రకటించగా, తాజాగా అమెరికన్ చిప్ తయారీ అగ్ర సంస్థ ఇంటెల్(Intel) కూడా ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది.
పేటీఎం(Paytm) బ్రాండ్ యజమాని అయిన ఫిన్టెక్ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ (One 97 Communications) ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తోంది. ఈ మేరకు కంపెనీ స్వయంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నారనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
ఆర్బీఐ(RBI) నిషేధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పేటీఎం(Paytm) ప్రస్తుతం ఖర్చు తగ్గించుకునే పనిలో పడింది. ఇందుకోసం ఉద్యోగులపై వేటు వేయాలని భావిస్తోంది. మొత్తం వర్క్ ఫోర్స్లో 15 - 20 శాతం ఉద్యోగులను ఇళ్లకు పంపాలని అనుకుంటోందట.