Home » Pemmasani Chandrasekhar
Minister Pemmasani Chandra Sekhar: పీవీకే నాయుడు మార్కెట్లో వ్యాపారులు ఆందోళన చెందవద్దని వారికి అండగా ఉంటామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాటిచ్చారు. త్వరగా కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని తెలిపారు.
Pemmasani Chandrasekhar: గుంటూరు అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పెమ్మసాని చంద్రశేఖర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Pemmasani Chandrasekhar: మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్వెన్షన్ స్కీం (MIS) ద్వారా మిర్చి క్వింటాకు రూ.11,781 మద్దతు ధరగా కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
విప్లవాత్మకమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్కు వైఎస్ జగన్ చెడ్డపేరు తీసుకొచ్చారని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్....
Pemmasani Chandra Sekhar :అమరావతిని జగన్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసిందని ద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో రోడ్లనిర్మాణ పనులు మూలన పడ్డాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం ప్రవేశపెట్టరు. ఈ బిల్లును విపక్షాలకు చెందిన సభ్యులు వ్యతిరేకించారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీ టీడీపీ మద్దతు తెలిపింది.
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పెట్టడం మంచిదేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అయితే జమిలి ఎన్నికలకు ఇంకా సమయం ఉందని పేర్కొన్నారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకుంటామని తెలిపారు.
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పెట్టడం మంచిదేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
జమిలీ ఎన్నికలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ హబ్గా ఏపీని తయారు చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే గూగూల్తో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. వీవీఐటీలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని అన్నారు.