Home » Raghurama krishnam raju
ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, తనపై ట్వీట్లతో వైసీపీ నేతలు దాడి చేస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఢిల్లీ: ఉత్తరాంధ్ర అంత పసుపు మయమైందని, చంద్రబాబు (Chandrababu) సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు (Early Elections) వచ్చేలా కనిపిస్తోందని, మూటలు సిద్ధం చేసుకుని ఎన్నికలకు సిద్ధమవుతున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama Krishnamraju) అన్నారు.
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి (PM Modi) నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghuramakrishnamraju) లేఖ (Letter) రాశారు. పోలీసులు చేసిన కస్టోడియల్ టార్చర్పై లేఖ రాశారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (Anantha Babu)కు సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్ మంజూరు చేయడంపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు.
వైసీపీ (YCP) జయహో (Jayahoo) బీసీ (BC) సమావేశం నిర్వహించిందని, మంచి విందు భోజనంతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసిందని ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnamraju) విమర్శించారు.
నంద్యాలలో నిర్వహించిన రాయలసీమ గర్జనపై ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పిటిషన్పై స్టే రాకపోవడం సంతోషమని ఎంపీ రఘురామ రాజు (MP Raghu Rama Krishnam Raju) అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు.
హైదరాబాద్: పద్మాలయ స్టూడియోలో సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు.