Home » Rajahmundry
దివాన్చెరువు, సెప్టెంబరు 14 : చిరుతపులిని త్వరలోనే ఖచ్చితంగా పట్టుకుంటామని జిల్లా అటవీ అధికారి ఎస్.భరణి తెలిపారు. శనివారం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడారు. ఇంతవరకూ నివాస ప్రాంతాలలో చిరుతపులి సంచరించినట్లు నిర్ధారణ లేదన్నారు. చిరుతను సురక్షితంగా పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని అందులో భాగంగా 50 మంది సభ్యులు తొమ్మిది బృందాలుగా ఏర్పడి చిరుతపులి జాడ కోసం గాలిస్తున్నా
Andhrapradesh: గత ప్రభుత్వంలో 8,840 కోట్లు వైద్య కళాశాల నిర్మాణానికి ఖర్చు చేయాల్సి ఉందని... కానీ 2120 కోట్లు మాత్రమే ఖర్చు చేరాని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. దాంట్లో కూడా 700 కోట్లు బకాయిలు పడ్డారని తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పులివెందులలో సీట్లు అడ్డుకున్నారని ఆరోపణలు చేస్తున్నారన్నారు.
గోదావరి వరదలు పెరుగుతున్నాయి. మరోపక్క భారీ వర్షాలు కురుస్తున్నాయి. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. తస్మాత్జాగ్రత్త! అని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి వివిధ విభాగాల అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
భారీ వర్షాలు, వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ముందస్తు ఫ్లడ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ మేరకు బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంఅండ్హెచ్వో) డాక్టర్ కె.వెంకటేశ్వరరావు జిల్లాలో మెడికల్ ఆఫీసర్లకు పలు ఆదేశాలు జారీచేశారు.
అధికారులు చెబుతున్నది ఒకటి.. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటి..గోదావరిలో ఇసుక తవ్వ కాలకు ఇంకా పర్యావరణ అనుమతులే రాలేదు.. అయితే మంగళవారం గోదావరిలో డ్రెడ్జింగ్ బోట్లు తిరగడం చర్చనీయాంశమైంది.
Andhrapradesh: బీఆర్ అంబేదక్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరంపురం మండలానికి చెందిన వాసంశెట్టి అశోక్ కుమార్ హెచ్డీఎస్సీలో ఉద్యోగం చేస్తున్నాడు. అశోక్ కుమార్ ఏటీఎంలలో నగదు నింపే ఉద్యోగి. ఈ క్రమంలో ఎప్పటిలాగే తోటి సిబ్బందితో కలిసి దానవాయిపేట హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రెండున్నర కోట్లు నగదు తీసుకొని ఏటీఎంలలో నగదు నింపేదుకు అశోక్ బయలుదేరాడు.
Andhrapradesh: సంక్షేమ కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.... ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ధరలు స్థిరీకరించాల్సిన అవసరం ఉందన్నారు.
Andhrapradesh: తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి ప్లైవోవర్ వంతెన నిర్మాణ పనులను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బుధవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ... మోరంపూడి ప్లైవోవర్ వంతెన నిర్మాణం కోసం...
ఎలూరు జిల్లా: పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం ఆదివారం పరిశీలించనుంది. నాలుగు రోజులపాటు పోలవరంలోనే పర్యటించనుంది. ప్రాజెక్టు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, డయాఫ్రం వాల్ ప్రాంతాలను నిపుణులు పరిశీలిస్తారు. ప్రాజెక్టు ఇంజనీర్లు, క్రాంటాక్టు ఏజెన్సీలతో సమీక్షను నిర్వహిస్తారు.
రాజమండ్రి: రైల్వే అధికారులు సోమవారం నుంచి 45 రోజులపాటు 26 రైళ్లను రద్దు చేశారు. రద్దు చేసిన వాటిలో రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ ఎక్స్ప్రెస్ సహా డిమాండ్ ఉన్న రైళ్లను అధికారులు రద్దు చేశారు. దీంతో విజయవాడ, విశాఖ, తిరుపతి, హైదరాబాద్ వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందులు కలగనున్నాయి.