Home » Rajamundry
సీఐడీ అధికారులు ఉదయం 9:30కి రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకోగానే చంద్రబాబును వైద్య పరీక్షలకు తీసుకువెళ్లారు. సీఐడీ, జైలు అధికారుల సమక్షంలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం
. అత్యంత ఎన్ఎస్జీ కమాండోల భద్రత మధ్య ఉండే ఆయన గత పది రోజులుగా కేవలం సెంట్రల్ జైలు సిబ్బంది భద్రతలోనే ఉన్నారు.. అదే జైలులో 1800 మంది వరకూ కరుడుగట్టిన నేరస్తులు ఉన్నారు..
టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై (Chandrababu) జగన్ రాజకీయ కక్ష జిల్లా పోలీసులకు పరీక్షగా మారింది. అసలే తూర్పుగోదావరి జిల్లాలో
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టుపై సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) తొలిసారి స్పందించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన ‘కాపు నేస్తం’ (Kapu Nestham) కార్యక్రమంలో పాల్గొన్న జగన్..
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ సతీమణి శ్రీరామ కిరణ్మయి (46) శుక్రవారం మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉన్న రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ నాలుగు రోజులు సెలవుపై వెళుతున్నారు. శుక్రవారం నుంచి 18వ తేదీ వరకూ ఆయన సెలవులో
‘మీ స్థాయి వ్యక్తులకు ఇలాంటి పరిస్థితి తీసుకురావడం దుర్మార్గానికి పరాకాష్ఠ. మిమ్మల్ని ఇలాంటి చోట చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబును కలిశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... టీడీపీ-జనసేన పొత్తుపై పవన్ కల్యాణ్ అప్పటికప్పుడే
మా పేరుతో పచ్చి దగా! స్కిల్ డెవల్పమెంట్ ప్రాజెక్టు వందశాతం మోసం’... అని జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ చెప్పేసిందట! అలాగని ఈ-మెయిల్ పంపిందట! దోపిడీ అక్షరాలా నిజమనేందుకు ఇదే నిదర్శనమట! జగన్ పత్రిక పతాక శీర్షికలో ప్రచురించిన వార్త
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్ట్పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జగన్ ప్రభుత్వం (Jagan Govt) అక్రమంగా అరెస్ట్ చేసిన బాబును ఎలాగైనా బయటికి తీసుకురావాలని ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Siddarth Luthra) న్యాయపరంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు..
అవకాశం వస్తే చంద్రబాబుకు తమ బాధలు విన్నవించాలని సెంట్రల్ జైలులోని ఖైదీలు ఎదురుచూస్తున్నారు