Home » Twitter
చెప్పులు సాధారణంగా క్యాజువల్ వేర్, పార్టీ వేర్ అంటూ రకరకాలుగా ఉంటాయి. ఇక చాలామంది ఇంట్లో బాత్రూమ్ కు వెళ్లి రావడానికి కూడా ఒక జత సాధారణ చెప్పులు ఉంటాయి. వీటి ధర మహా అయితే రూ.100 లోపే ఉంటుంది.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రధాని మోదీ మరో చరిత్ర సృష్టించారు. ఆయన ఎక్స్ ఖాతాను(@narendramodi) అనుసరిస్తున్న వారి సంఖ్య తాజాగా 100 మిలియన్లకు చేరింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో మోదీ అగ్ర స్థానంలో నిలవగా.. ఎక్స్ ద్వారా ఆయన మరో రికార్డు నెలకొల్పారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. సోషల్ మీడియాలో హ్యాఫ్ ట్యాగ్తో భారీగా పోస్టులు కనిపిస్తున్నాయి. ఇటీవల విద్యార్థుల సమస్యను మంత్రి నారా లోకేశ్ వెంటనే పరిష్కరించారు.
కోటి మంది యాక్టివ్ నెలవారీ యూజర్లను కలిగి ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫాం కూ(koo) ఇప్పుడు మూతపడింది. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ ప్రతినిధులే చెప్పడం విశేషం. అసలు ఎందుకు మూతపడింది, కారణాలేంటనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
ఈవీఎంలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ (Minister Nara Lokesh) కౌంటర్ ఇచ్చారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు గెలిస్తే ఈవీఎం(EVM)లు బాగా పని చేసినట్లు, 2024లో ఓడిపోతే ఈవీఎంలపై నింద మోపుతావా? అంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై సీఎం రేవంత్రెడ్డి ఎక్స్లో మెసేజ్లు పెడుతూ కనిపిస్తున్నారు తప్ప.. బాధితులను పరామర్శించడం లేదని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు అన్నారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అమరావతి: మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మరో సంచలన పోస్ట్ చేశారు. సామాజిక మాద్యమం ఎక్స్ ద్వారా ల్యాండ్ టైటిల్ యాక్టుపై ఆయన మరోసారి పోస్ట్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.
స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధిపతి ఎలాన్ మస్క్.. తన వద్ద పనిచేసిన పలువురు మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారంటూ వాల్స్ట్రీట్ జర్నల్
ఎన్టీఆర్ ఆశయ సాధనకు కలిసి పనిచేద్దామంటూ ప్రధాని మోదీని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోదీ చేసిన ట్వీట్కు చంద్రబాబు ఎక్స్లో రిప్లై ఇచ్చారు. ఎన్టీఆర్ తెర ముందు, తెర వెనకా ఓ లెజెండ్ అని కొనియాడారు. పేదల సంక్షేమం, అభివృద్ధి వికేంద్రీకరణతో ఎన్టీఆర్ మనందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు.
ఈ మధ్యకాలంలో యువ జంటలు బైకుల మీద చేస్తున్న నిర్వాకాలు చాలా వైరల్ గా మారుతున్నాయి. నాలుగ్గోడల మధ్య జరగాల్సిన పనులు పబ్లిక్ గా చేస్తూ సోషల్ మీడియా దృష్టిలో పడుతున్నారు.