Home » Uttar Pradesh
ఫేస్బుక్ ద్వారా పాక్ యువతి ప్రేమలో పడ్డ ఓ 20 ఏళ్ల భారతీయ యువకుడు చివరకు పాకిస్థాన్ చేరి ఇక్కట్ల పాలయ్యాడు. అతడి ప్రేమను యువతి తిరస్కరించడంతో ఇబ్బందుల్లో పడి చివరకు పాక్ పోలీసులకు చిక్కాడు. అతడి కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.
మీరు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్తున్నారా.. పనిలో పనిగా వారణాసిని కూడా దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే మీరు తప్పనిసరిగా ఇలా చేయండి. క్యూలైన్లో గంటల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా కాశీ విశ్వనాథుని ప్రశాంతంగా కనులారా వీక్షించే అవకాశం పొందవచ్చు.. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఓ వైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న బీజేపీ.. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని మిల్కిపూర్ స్థానంలో కూడా ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. అయితే ఈ ప్రాంతంలో బీజేపీ ఎంత మేరకు ఆధిక్యంలో ఉందనే వివరాలను ఇక్కడ చూద్దాం.
కుంభమేళాకు దేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూల నుంచి కూడా భక్తులు హాజరవుతుంటారు. ఇప్పటిదాకా ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే తాజాగా, ఓ వృద్ధుడి వీడియో అందరనీ భావోద్వేగానికి గురి చేస్తోంది..
Kumbh Mela 2025: మహా కుంభమేళాలో మరోమారు అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో అందరూ పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రేమ విఫలమై ఓ యువకుడు ఇంట్లో ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రానికి చెందిన మహ్మద్ దిల్షాద్(21) సోదరుడితో కలిసి చంపాపేట రెడ్డికాలనీ(Champapet Reddykalani)లో నివాసముంటున్నారు.
భక్తులు భారీగా తరలివస్తుండటం, అందులోనూ ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు వస్తున్న భక్తులతో అయోధ్య రామాలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఆలయ దర్శనం,హారతి వేళల్లో సవరణ చోటుచేసుకుంది.
మహాకుంభ్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య దాచిపెడుతున్నారని, మేళా నిర్వహించడంలో యోగి సర్కార్ విఫలమైందని అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ హేమమాలిని తిప్పికొట్టారు.
ఇండియా-భూటాన్ మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ భూటాన్ రాజు మహాకుంభ్కు హాజరుకావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరుదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, భక్తులు గంగాహారతి, పూజా కార్యక్రమాల్లో పొల్గొన్నారు.
ఎనభై ఐదేళ్ల సత్యేంద్ర దాస్ను ప్రాథమిక చికిత్స అనంతరం ఆదివారంనాడు ఎస్జీపీజీఐ ఆసుపత్రికి తరలించారు. మధుమేహం, హైపర్టెన్సివ్తో ఆయన బాధపడుతున్నారని, ప్రస్తుతం న్యూరాలజీ వార్డ్ హెచ్డీయూ (హై డెపెన్డెన్సీ యూనిట్)లో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.