Home » Vijayawada
Vamsi CID Custody: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలిగింది. వంశీని మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడ సీఐడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్సార్సీపీ సభ్యులపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు సభకు దొంగల్లా వచ్చి.. సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన సభ్యులు గౌరవంగా సభకు రావాలని.. సమస్యలపై మాట్లాడాలని సభాపతి వారికి సూచించారు.
ఏపీ ఉభయ సభలు గురువారం ఉదయం ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. అనంతరం ఎస్సీ వర్గికరణపై ఏక సభ్య కమిషన్ నివేదికను మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఉభయ సభల ముందు ప్రవేశపెడతారు. దీనిపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. కాగా ఈరోజు ఎస్సీ వర్గీకరణపై శాసనసభ తీర్మానం చేయనుంది.
ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ కోల్ ప్లాంట్లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కన్వేయర్ బెల్ట్ దగ్ధమైనట్లు తెలుస్తోంది.
విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆదివారం ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో ‘వారధి’ కార్యక్రమం జరిగింది.
విజయవాడలోనే తాను చదువుకుని దర్శకుడిగా మారినట్లు రాబిన్ హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తెలిపారు. తాను దర్శకత్వం వహించిన ఛలో, భీష్మ సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించి విజయవంతం చేశారని చెప్పుకొచ్చారు.
విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్లో మదర్స్ మిల్క్ బ్యాంకును సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత ప్రారంభించారు. అనంతరం గుండె ఆపరేషన్ చేయించుకున్న పిల్లలను కలిశారు.
అమరావతి: తెలుగువారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు.. అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన ఆత్మ త్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం సాయంత్రం విజయవాడ రాజ్ భవన్కు వెళ్లిన సునీత.. తన తండ్రి హత్యకేసుపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
Krishna district scam: కృష్ణా జిల్లా గుడివాడలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఏకంగా కార్మికులకు సొమ్ముకే ఎసరుపెట్టేశారు. ఈ స్కామ్ విషయం తెలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూడా ఆశ్చర్యపోయారు.