Home » Viral News
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్లో ఓ అమ్మాయి, అబ్బాయికి పెళ్లి చేయాలని ఇరుకుటుంబాల పెద్దలూ భావించారు. వధూవరులు కూడా ఇష్టపడడంతో నిశ్చితార్థం చేయాలని నిర్ణయించారు.
మంగళవారం భారత్, ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్కు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ వీక్షించిన ఓ అమ్మాయికి సంబంధించిన, ఫొటోలు వీడియోలను చాలా మంది షేర్ చేస్తున్నారు.
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ వ్యక్తి సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. అతడికి పక్కనే ఉన్న స్టూల్పై పూల కుండీని చూడొచ్చు. అలాగే ఆ వెను గోడపై ఓ గడియారం కూడా ఉంది. చూసేందుకు ఈ రెండు చిత్రాలు ఒకేలా ఉన్నా.. ఇందులో మొత్తం 3 తేడాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించండి..
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైఫాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో.. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని యూనియన్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు సంబంధించిన స్వర్ణభారత్ క్యాంపస్లో మెగా ఎమ్ఎస్ఎమ్ఈ అవుట్ రీచ్ క్యాంప్ నిర్వహించారు.
విషపూరిత సర్పం కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు కోల్పోక తప్పదు. మనుషులే కాదు.. జంతువులు కూడా పాములకు దూరంగా ఉంటాయి. వన్య మృగాలు కూడా పాముల జోలికి వెళ్లేందుకు సాహసించవు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లిపోతున్నారు. నగరాల్లో ఉద్యోగాల కొరత లేకపోవడంతో అక్కడే ఏదో పని చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అలాంటి వారికోసం దాదాపు ప్రతి నగరంలోనూ పేయింగ్ గెస్ట్ హాస్టల్స్ ఉంటున్నాయి.
కొన్ని వీడియోలు ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో కొందరు వాహనదారులు అద్భుతంగా ఆలోచించారు. రోడ్డుపై ప్రమాదం జరిగితే దానిని తమకు అనుకూలంగా మార్చుకుని డబ్బులు మిగుల్చుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
పెళ్లిళ్లలో జరిగే ఫన్నీ సంఘటనలు, ఆసక్తికర ఘటనలకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిళ్లలోని బంధువుల మధ్య జరిగే సరదా సంఘటనలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది.
సముద్రం ఉగ్రరూపం దాలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా ఆహ్లాదకరంగా కనిపించే సముద్రపు కెరటాలు రాకాసి అలలుగా విరుచుకుపడితే ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని సముద్రపు అలలు విచిత్రంగా కనిపించాయి.