Home » Viral News
ఇటీవల గుజరాత్లోని వడోదరలో జరిగిన కారు ప్రమాదం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయింది. ఈ ఘటన గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఛండీగఢ్కు చెందిన ఓ వ్యక్తి ఇల్లు క్లీన్ చేస్తుండగా దొరికిన పాత కాగితాలు అతడికి అదృష్టాన్ని తెచ్చి పెట్టాయి. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఛండీగఢ్కు చెందిన రతన్ అనే వ్యక్తిని రాత్రికి రాత్రే అదృష్ట దేవత వరించింది.
హోలీ అంటే కుర్రాళ్లు ఎంతో సంతోషంగా, సంబరంగా చేసుకునే పండగ. స్నేహితులకు, బంధువులకు రంగులు పూసి సంతోషంగా జరుపుకుంటారు. అయితే కొందరు కుర్రాళ్లు హద్దులు దాటి రోడ్డు మీద వెళ్లే వారిపై కూడా రంగు నీళ్లు చల్లి వారికి అసౌకర్యం కల్పిస్తారు. కొందరు ఆ కుర్రాళ్ల సరదాను సరదాగా తీసుకుంటే, మరికొందరు సీరియస్ అవుతుంటారు.
పెళ్లికి సంబంధించిన ఫన్నీ, ఆసక్తికర వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా పెళ్లిలో వధూవరులు సిగ్గుతో, సంతోషంతో ఉంటారు. ఒకరి పట్ల మరొకరు ప్రేమతో, మర్యాదతో వ్యవహరిస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వరుడి ప్రవర్తన చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.
హోలీ సందర్భంగా కొందరు కుర్రాళ్లు శ్రుతి మించి చేసిన సరదా పనులు కొన్ని చోట్ల తీవ్ర ప్రమాదాలకు కారణమయ్యాయి. భారీ ప్రమాదాలు కూడా జరిగాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఓ ఆకతాయి కుర్రాడు చేసిన అల్లరి పని ఎంతో పెద్ద ప్రమాదానికి కారణమైందో అర్థమవుతోంది.
కొందరు తమ తెలివితేటలతో భిన్నంగా తయారు చేసే వస్తువులు చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియా జనాలను ఆకట్టుకున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మనుషుల్ని బయపెట్టే మొసళ్లనే ఓ వ్యక్తి పరుగులు పెట్టించాడు. అతడినుంచి తప్పించుకుని ఆ మొసళ్లు నీటిలోకి పరుగులు పెట్టాయి. ఒకటికాదు, రెండు కాదు ఏకంగా 50కిపైగా మొసళ్లను అతడు గజగజలాడించాడు.
సునీతా విలియమ్స్ బృందం కోసం అంతరిక్షానికి చేరుకున్న స్పేస్ఎక్స్ క్రూ 10 డాకింగ్ విజయవంతమైనట్లు ప్రకటించారు. ఈ క్రమంలో వారు భూమిపైకి వచ్చేందుకు ఇంకా ఎన్ని రోజుల టైం పడతుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బస్సు, రైల్వేస్టేషన్లతో పాటూ విమానాశ్రయాల్లో బంగారం, డ్రగ్స్తో పాటూ అనేక రకాల జంతువులు కూడా పట్టుబడడం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ప్రమాదానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. లగేజీతో వెళ్తున్న ఆటో.. ఆర్టీసీ బస్సును ఢీకొంది. చివరకు ఏం జరిగిందంటే..
26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడైన ఉగ్రవాది అబూ ఖతల్ హతమయ్యాడు. పాకిస్తాన్లో శనివారం రాత్రి జరిగిన దాడిలో మరణించాడు.