Home » Virat Kohli
ఐపీఎల్ 2024 ప్లై ఆప్స్ బెర్త్ కన్ఫామ్ అయ్యాయి. కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ జట్టు ప్లే ఆప్స్ ఆడతాయి. అనూహ్యంగా ప్లే ఆప్ రేసులోకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కప్పుపై కన్నేసింది. గత పదహారు సీజన్లలో ఆర్సీబీ జట్టు కప్పు గెలవలేదు.
విరాట్ కోహ్లీ.. ఈ టీమిండియా స్టార్ ఆటగాడు ఇప్పటివరకూ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో హేమాహేమీలు సాధించిన ఎన్నో ఘనతల్ని బద్దలుకొట్టి, సరికొత్త బెంచ్మార్క్లను..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024)లో 68వ మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ క్రమంలో స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అరుదైన రికార్డులు దక్కించుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కోహ్లీ భారీగా పరుగులు సాధిస్తున్నప్పటికీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందని కొన్ని రోజుల క్రితం గవాస్కర్ విమర్శించిన విషయం తెలిసిందే.
మరికొద్ది గంటల్లో ఈ సీజన్లోని మరో కీలకమైన మ్యాచ్ తెర మీదకు రానుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈ సీజన్లోని తమ చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి నేరుగా నాకౌట్కు వెళ్లాలని చెన్నై భావిస్తోంది.
ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్లో ఇప్పటికే మూడు బెర్తులు ఖరారయ్యాయి. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి. ఇప్పుడు మిగిలింది..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తాజాగా తన రిటైర్మెంట్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి తాను వీడ్కోలు పలికితే.. చాన్నాళ్ల పాటు తాను ఎవరికీ కనిపించనని కుండబద్దలు..
ప్రస్తుత ఐపీఎల్లో అద్భుత ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ రాబోయే ప్రపంచకప్లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తే టీమిండియాకు తిరుగు ఉండదని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డాడు. యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్తో కలిసి కోహ్లీ ఓపెనింగ్ చేయాలని సూచించాడు.
ఐపీఓల(IPOs) వారం మళ్లీ వచ్చేసింది. దేశంలో లోక్సభ ఎన్నికల(loksabha election 2024) నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్ ఈనెలలో అస్థిరతను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం రానున్న ఐపీఓల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత ఐపీఎల్లో బ్యాట్తో అదరగొడుతున్న స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని ప్రపంచకప్నకు ఎంపిక చేయడం గురించి టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. వచ్చే నెల ప్రారంభం నుంచి అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరగబోయే టీ-20 ప్రపంచకప్ జరగబోతోంది.