Home » Virat Kohli
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘనతల గురించి ఎంత చెప్పినా తక్కువే. అనామక ఆటగాడి స్థాయి నుంచి వరల్డ్ క్రికెట్ను శాసించే రారాజుగా ఎదగడం వరకు సాగిన అతడి ప్రయాణం ఎందరికీ స్ఫూర్తిదాయకం. అయితే కింగ్ లైఫ్ తెరిచిన పుస్తకమేమీ కాదు. అందులో ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి.
భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇవాళ (మంగళవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. 35 సంవత్సరాలు నిండి 36వ ఏడాదిలోకి అడుగుపెట్టడు. 15 ఏళ్లకు పైగా అద్భుతమైన కెరీర్ ఉన్న కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. తోటి క్రికెటర్ల నుంచి మాజీ దిగ్గజాలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ విషెస్ తెలియజేస్తున్నారు.
దులీప్ ట్రోఫీ అంశం టీమిండియా స్టార్ల మెడకు చుట్టుకుంది. ఈ దేశీయ మ్యాచ్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినట్టు తెలుస్తోంది.
Team India: ఒక్క సిరీస్తో టీమిండియాలో పెను మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఏకంగా సీనియర్ల మీదే వేటు పడటం పక్కా అని తెలుస్తోంది. ఒకరు, ఇద్దరు కాదు.. నలుగురు సీనియర్లను పక్కన పెట్టాలని సెలెక్టర్లు భావిస్తున్నారట.
Rohit-Virat: కోచ్ గంభీర్ వ్యూహాలు ఫలించలేదు. రోహిత్ స్ట్రాటజీలు వర్కౌట్ కాలేదు. కోహ్లీ సీనియారిటీ కూడా కాపాడలేదు. న్యూజిలాండ్ చేతుల్లో భారత్కు మరో పరాభవం ఎదురైంది. హ్యాట్రిక్ ఓటములతో సొంతగడ్డపై వైట్వాష్ అయింది మెన్ ఇన్ బ్లూ.
IND vs NZ: అభిమానుల అంచనాలు తలకిందులు అయ్యాయి. మూడో టెస్ట్లోనైనా గెలిచి పరువు దక్కించుకుంటుందంటే అది సాధ్యం కాలేదు. హ్యాట్రిక్ ఓటములతో కివీస్ చేతిలో రోహిత్ సేన వైట్వాష్ అయింది.
టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. ఇందులో విరాట్ కోహ్లీ రనౌట్ కావడం ప్రేక్షకులను తీవ్ర నిరాశపరిచింది.
కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా కనబడతాడు. మైదానంలో పరిస్థితులను బట్టి డ్యాన్స్ కూడా చేస్తుంటాడు. ప్రస్తుతం ముంబైలో టీమిండియా, న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో కోహ్లీ తనదైన శైలిలో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.
ఐపీఎల్ రిటెన్షన్ గురించి కింగ్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ మళ్లీ తనను తీసుకోవడంపై ఉద్వేగానికి గురయ్యాడు. వచ్చే మూడేళ్లలో కచ్చితంగా జట్టుకు కప్పు అందిస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు. బెంగళూర్ అభిమానులు తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయబోనని స్పష్టం చేశారు.
క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితాలు వచ్చేశాయి. తమకు నమ్మకం ఉన్న ఆటగాళ్లను యాజమాన్యాలు అట్టిపెట్టుకున్నాయి. పలువురు ఆటగాళ్లను దక్కించుకునేందుకు యాజమాన్యాలు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చింది. కళ్లు చెదిరే ధరకు దక్కించుకున్నాయి.