Home » Warangal
ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో.. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
భారీ వర్షం, ఉరుములు, మెరుపులు.. కళ్లెదుట రోడ్డుపై పొంగి ప్రవహిస్తోన్న నీళ్లు.. ఉన్న చోట నుంచి కదల్లేని పరిస్థితి.. తిండి లేదు, నిద్ర లేదు.. రెప్ప పడితే రేపటిని చూస్తామో లేదో తెలియని భయం..
ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి మహబుబాబాద్ వెళుతోంది. నెక్కొండ మండలం వెంకటాపురం వద్ద చెరువు మత్తడి పొంగిపొర్లుతుంది. తోపనపల్లి చెరువు పొంగి ప్రవహించడంతో కట్టపై ఉన్న బస్సు వరద నీటిలో నిలిచిపోయింది.
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఏటూరునాగారం-వరంగల్కు రాకపోకలు నిలిచిపోయాయి.
వరంగల్ పాత సెంట్రల్ జైలు స్థలంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం సందర్శించింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ఆలయ శిల్పకళా వైభవం అద్భుతంగా ఉందని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయ పునర్నిర్మాణం చేశారని, నిర్మాణశైలి విశిష్టంగా ఉందన్నారు.
రాష్ట్రంలో విష జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. జ్వరాలతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. జ్వరం బారిన పడి మంగళవారం వరంగల్ జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థితోపాటు మహబూబ్నగర్ జిల్లాలో ఓ 58 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు.
ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లా మూడ్రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) నేడు(మంగళవారం) ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు.
ఇళ్లు లేని పేదలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలను రద్దు చేయకుండా తిరిగి ఆ భూములను ఎలా స్వాధీనం చేసుకుంటారని వరంగల్ కార్పొరేషన్ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది.
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.